Green India challenge | ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా తన కుమారుడు కేసీఆర్ ఆరో జన్మదినాన్ని పురస్కరించుకుని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవర�
Green India Challenge | రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా బంజారాహిల్స్లో కరణ్ అర్జున్ చిత్ర యూనిట్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మూవీ డైరెక్టర్ మోహన్ శ్రీవట్స , హీరో అభిమన్య�
హరితోద్యమానికి గ్రీన్ ఇండియా చాలెంజ్ బాటలు: సల్మాన్ ఖాన్ ఎంపీ సంతోష్కుమార్తో కలిసి రామోజీ ఫిల్మ్సిటీలో మొక్క నాటిన బాలీవుడ్ హీరో హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఒక మొక్క ఒక మనిషికి సరిపడా ఆక�
పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఐదో వసంతంలోకి కార్యక్రమం అడుగుపెట్టింది. సినీ తారలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ పచ్చదనం పెంచాలనే స్�
మొక్కలు నాటడాన్ని ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఏదో మొక్కను నాటామా..? పని అయిపోయిందా..? అని కాకుండా ఆ మొక్క పెరిగే వరకు శ్రద్ధ తీసుకోవాలని బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) కోరారు.
హైదరాబాద్ : పర్యావరణ హితాన్ని కోరుతూ, దేశ వ్యాప్తంగా పచ్చదనం పెంపు లక్ష్యంగా పనిచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొత్త చరిత్రను సృష్టించింది. మంచుఖండం అంటార్కిటికాపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జెండా ఎగిరిం�
రంగారెడ్డి : ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం స్ఫూర్తితో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా నాలుగు విడుతలను పూర్తి చేసుకుని ఇవాళ ఐదో వసంతంల�
Jaggi Vasudev | నేటి నుంచి ఐదో విడుత గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ప్రారంభంకానుంది. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ రోడ్ గొల్లూరు అటవీపార్క్లో ఎంపీ సంతోష్ కుమార్తో కలిసి ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గు�
పర్యావరణ హితం, దేశ వ్యాప్తంగా పచ్చదనం కోరుకుంటూ మొదలైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. వానాకాలం సీజన్ తోనే మొక్కలు నాటే ఉద్యమం మొదలు కాబోతోంది. ఈ నెల 16 న (గురువారం) శంషాబాద్ సమీపంలోన
ప్రకృతి పట్ల మన బాధ్యతను గుర్తు చేసుకుందాం పర్యావరణాన్ని కాపాడుకొనేందుకు నడుం బిగిద్దాం భావి తరాలకు పచ్చని బతుకును ఇద్దాం లేకపోతే కూర్చున్న కొమ్మను నరుక్కొన్నట్టే బ్రహ్మకుమారీల కార్యక్రమంలో ఎంపీ సంత
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో సినీ నటి దక్షా నగర్కర్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మా�
మట్టికి జీవజాలానికి విడదీయలేని అనుబంధం ఉన్నదని, అందుకే మట్టితల్లిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ అన్నారు. గ్రీన్ ఇండియ�
హైదరాబాద్ : మొక్కల ప్రాధాన్యతను వివరిస్తూ.. అడవుల పరిరక్షణకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్పై రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన త
చూడముచ్చటగా కనిపిస్తున్న ఈ దృశ్యం ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కె గ్రామంలోనిది. ఇటు, అటు పొలాలు.. వాటి మధ్యన నున్నటి రోడ్డు.. దానికి ఇరువైపులా పచ్చని మొక్కలు. ఇవన్నీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పు
పుడమికి పచ్చలహారం అలంకరించేందుకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన అపూర్వ కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఈ కార్యక్రమంలో ఎంతోమంది సినీతారలు పాల్గొంటూ ప్రజల్లోకి తీసుకెళ్తున