హైదరాబాద్ : ప్రకృతి కన్నతల్లి లాంటిది. కన్నతల్లిని ఎలా ప్రేమగా చూసుకుంటామో.. అదే విధంగా ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ప్రముఖ సింగర్ సునీత అన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష�
మానవాళికి పచ్చని ప్రకృతిని ప్రసాదించేందుకు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం ’గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఐదో వసంతంలోకి అడుగుపెట్టిన ఈ కార్యక్రమంలో సినీ తారలు ఉత్సాహంగా పాల్గొంటున్�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో సినీ నటి ప్రాంతిక పాల్గొన్నారు. ప్రశాసన్ నగర్లో మంగళవారం ప్రాంతిక మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ నియామకమైన అనిల్ కూర్మాచలం పాల్గొన్నారు. మాసబ్ ట్యాంక్లోని తన కార్య�
Green India challenge | ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా తన కుమారుడు కేసీఆర్ ఆరో జన్మదినాన్ని పురస్కరించుకుని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవర�
Green India Challenge | రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా బంజారాహిల్స్లో కరణ్ అర్జున్ చిత్ర యూనిట్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మూవీ డైరెక్టర్ మోహన్ శ్రీవట్స , హీరో అభిమన్య�
హరితోద్యమానికి గ్రీన్ ఇండియా చాలెంజ్ బాటలు: సల్మాన్ ఖాన్ ఎంపీ సంతోష్కుమార్తో కలిసి రామోజీ ఫిల్మ్సిటీలో మొక్క నాటిన బాలీవుడ్ హీరో హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఒక మొక్క ఒక మనిషికి సరిపడా ఆక�
పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఐదో వసంతంలోకి కార్యక్రమం అడుగుపెట్టింది. సినీ తారలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ పచ్చదనం పెంచాలనే స్�
మొక్కలు నాటడాన్ని ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఏదో మొక్కను నాటామా..? పని అయిపోయిందా..? అని కాకుండా ఆ మొక్క పెరిగే వరకు శ్రద్ధ తీసుకోవాలని బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) కోరారు.
హైదరాబాద్ : పర్యావరణ హితాన్ని కోరుతూ, దేశ వ్యాప్తంగా పచ్చదనం పెంపు లక్ష్యంగా పనిచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొత్త చరిత్రను సృష్టించింది. మంచుఖండం అంటార్కిటికాపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జెండా ఎగిరిం�
రంగారెడ్డి : ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం స్ఫూర్తితో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా నాలుగు విడుతలను పూర్తి చేసుకుని ఇవాళ ఐదో వసంతంల�
Jaggi Vasudev | నేటి నుంచి ఐదో విడుత గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ప్రారంభంకానుంది. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ రోడ్ గొల్లూరు అటవీపార్క్లో ఎంపీ సంతోష్ కుమార్తో కలిసి ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గు�
పర్యావరణ హితం, దేశ వ్యాప్తంగా పచ్చదనం కోరుకుంటూ మొదలైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. వానాకాలం సీజన్ తోనే మొక్కలు నాటే ఉద్యమం మొదలు కాబోతోంది. ఈ నెల 16 న (గురువారం) శంషాబాద్ సమీపంలోన
ప్రకృతి పట్ల మన బాధ్యతను గుర్తు చేసుకుందాం పర్యావరణాన్ని కాపాడుకొనేందుకు నడుం బిగిద్దాం భావి తరాలకు పచ్చని బతుకును ఇద్దాం లేకపోతే కూర్చున్న కొమ్మను నరుక్కొన్నట్టే బ్రహ్మకుమారీల కార్యక్రమంలో ఎంపీ సంత
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో సినీ నటి దక్షా నగర్కర్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మా�