హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట�
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఇవాళ తన పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా తన బాబాయి, ఎ
హైదరాబాద్ : గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా తన పుట్టిన రోజును పురస్కరించుకొని.. రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నాంపల్లిలోని రైతుబంధు సమితి కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. �
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో మహాన్యూస్ ఎండీ మారేళ్ల వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ను కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రీన
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా ..జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో సినీ నటి గీతికా రతన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గీతిక రతన్ మాట్లా
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో కొండవీడు చిత్రబృందం మొక్కలు నాటింది. ఈ సందర్భంగా నటి శ్వేతా వర్మ, �
తెలంగాణ ప్రకృతి ప్రేమికుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ను ‘సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు’ వరించింది. బెంగళూరులోని వసంత్ నగర్ డాక్టర్ బీఆర�
హైదరాబాద్ : ప్రకృతి కన్నతల్లి లాంటిది. కన్నతల్లిని ఎలా ప్రేమగా చూసుకుంటామో.. అదే విధంగా ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ప్రముఖ సింగర్ సునీత అన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష�
మానవాళికి పచ్చని ప్రకృతిని ప్రసాదించేందుకు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం ’గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఐదో వసంతంలోకి అడుగుపెట్టిన ఈ కార్యక్రమంలో సినీ తారలు ఉత్సాహంగా పాల్గొంటున్�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో సినీ నటి ప్రాంతిక పాల్గొన్నారు. ప్రశాసన్ నగర్లో మంగళవారం ప్రాంతిక మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ నియామకమైన అనిల్ కూర్మాచలం పాల్గొన్నారు. మాసబ్ ట్యాంక్లోని తన కార్య�
Green India challenge | ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా తన కుమారుడు కేసీఆర్ ఆరో జన్మదినాన్ని పురస్కరించుకుని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవర�
Green India Challenge | రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా బంజారాహిల్స్లో కరణ్ అర్జున్ చిత్ర యూనిట్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మూవీ డైరెక్టర్ మోహన్ శ్రీవట్స , హీరో అభిమన్య�
హరితోద్యమానికి గ్రీన్ ఇండియా చాలెంజ్ బాటలు: సల్మాన్ ఖాన్ ఎంపీ సంతోష్కుమార్తో కలిసి రామోజీ ఫిల్మ్సిటీలో మొక్క నాటిన బాలీవుడ్ హీరో హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఒక మొక్క ఒక మనిషికి సరిపడా ఆక�
పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఐదో వసంతంలోకి కార్యక్రమం అడుగుపెట్టింది. సినీ తారలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ పచ్చదనం పెంచాలనే స్�