హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో తెలంగాణ స్టేట్ టెన్నిస్ చాంపియన్ (2021) గార్లపాటి ప్రణిత పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ �
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ భాగమైంది. మంగళవారం జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో నిఖత్ మొక్క నాటింది.
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగ
పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి సమన్వయం తో ముందుకు రావాల్సిన సామాజిక బాధ్యత ప్రతి పౌరుడిపై ఉన్నదని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారిణి ఆకుల శ్రీజ సోమాజిగూడలోని తన నివాసంలో మొక్కలు నాటింది. ఇటీవల బర్మింగ్హామ�
హైదరాబాద్ : కామన్ వెల్త్ గేమ్స్ లో మిక్స్డ్ డబుల్స్ గోల్డ్ మెడల్ గ్రహీత ఆకుల శ్రీజ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొన్నారు. సోమాజిగూడలోని తన నివాసరంలో మొక్క�
ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు థమన్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్లో మొకలు నాటారు. అనంతరం థమన్ మాట్లాడుతూ…‘ఒక మొక్క నాటిత�
Green India Challenge | టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు థమన్ పా�
పుడమిని పచ్చదనంతో నింపేందుకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నది. తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొని జూబ్లీహిల్స్ జీహె
టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో సినీ నటుడు ఫిష్ వెంకట్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో వెంకట్ మొక్కలు నాటి, సెల్ఫీ దిగారు. ఈ
మంచిర్యాల : మానవాళి మనుగడకు మొక్కల పెంపకం అవసరమని, పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించాలంటే ఎక్కువ శాతం చెట్లను పెంచాలని మంచిర్యాల జోన్ ఇంచార్జి డీసీపీ అఖిల్ మహాజన్ అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్�
ప్రకృతికి కాపాడేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రముఖుల భాగస్వామ్యంతో నిర్విరామంగా సాగుతున్నది. తాజాగా ఈ కార్యక్రమ�
Green India Challenger | రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్లోని ప్రశాసన్నగర్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు. అనం�
హైదరాబాద్ : గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ శివశక్తి నిషా క్రాంతి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిషా క్రాంతి మాట్లాడుతూ ఆషాడ మాసం సందర్భంగా.. అమ్మవారికి ఇష్టమైన