ఇచ్చోడ, డిసెంబర్ 1: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామంలో ఓ ఐదేళ్ల బుడతడు అస్వాద్ తన ఐదో పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో మొక్కలు నాటాడు. సామాజిక మాధ్యామాల ద్వారా విషయాన్ని తెలుసుకున్న రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్, ఈ చిన్నోడిని ట్విట్టర్ ద్వారా అభినందించారు.
‘ముక్రా(కే) గ్రామానికి చెందిన ఈ చిన్నారిని చూ డం డి.. పర్యావర ణం ప్రాముఖ్యతను చెబుతున్నాడు. తన పుట్టి న రోజున ఇలాంటి ఉదాత్తమైన కార్యక్రమాన్ని చేపట్టాలని అతడికి నేర్పించిన తల్లిదండ్రులకు అభినందనలు. దేవుడు నిన్ను ఆశీర్వదించుగా క..’ అంటూ ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు.