పలువురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం మంగళవారం ముగిసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు సంతోశ్కుమార్, బడుగుల లింగ య్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర ఉన్నా రు.
తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతిలో ఉన్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కోలుకుంటున్నారు. వైద్యుల సూచనల మేరకు ఆరు వారాలుగా సంబంధిత వ్యాయామం చేస్తూ సాధారణ స్థితిక
KCR | తుంటి ఆపరేషన్ తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్రమంగా కోలుకుంటున్నారు. గత ఆరు వారాలుగా వైద్యులు సూచించిన వ్యాయామం చేయడంతో పాటు తగినంత విశ్రాంతి తీసుకుంటూ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నారు.
Green India Challenge | ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’(Green India Challenge) సంప్రదాయాన్ని నిబద్ధతతో కొనసాగిస్తామని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్(MP Santosh Kumar )అన్నారు.
Green India Challenge | హరిత భారతదేశాన్ని సృష్టించడానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను కొనసాగిస్తామని గ్రీన్ ఇండియా వ్యవస్థాపకులు, ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ తెలిపారు.
: తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన మహోన్నత పోరాట ఘట్టం దీక్షా దివస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారక రామారావు తెలిపారు. దీక్షా దివస్ అంటే తల్లి తెలంగాణ సంకెళ్లను తెం�
తాను తీసిన ఫొటో ఇండియా టుడేలో ప్రచురించడం చాలా ఉత్సుకత కల్గించిందని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ తెలిపారు. తాజాగా ఇండియాటుడే ప్రచురించిన ‘సింహాల కోసం కొత్త ఇల్లు’ కథనంలో తాను గిర్ నేషనల్ పార్క్ స�
MP Santosh Kumar: సీఎం కేసీఆర్పై రూపొందించిన వీడియో సాంగ్ను ఎంపీ సంతోష్ రిలీజ్ చేశారు. ఆ పాటను ఆవిష్కరించడం థ్రిల్లింగ్గా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉక్కుగుండె నొక్కసారన్న తాకాలని ఉన్నదే పాటను మాట్ల
ఎల్బీనగర్, మన్సూరాబాద్లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం తెలంగాణ ఫొటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం, ఫోటో టెక్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ట్రేడ్ ఎక్స్పో కార్యక్రమానికి రాజ్యసభస
కేసీఆర్ ఎకో అర్బన్ పార్కును ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా తీర్చిదిద్దేందుకు మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆహర్నిశలు కృషి చేస్తున్నారని, అందుకు పూర్తి సహకారం అందిస్తామని ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ అ�
అభివృద్ధి చేసే వారికి ప్రజలు అండగా నిలబడాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ సంతోశ్ కుమార్, కోరారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అయ్యప్పకొండ వద్ద బంజారా సేవాలాల్ మహరాజ్ విగ్ర�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో పచ్చదనం భారీగా పెరిగిందని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. హరితహారం కార్యక్రమంతో అటవీ విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగిందని తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే)లో గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా పెరిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను రాజ్యసభ సభ్యుడు సంతోష్�