రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుత కార్యక్రమమని డీఆర్డీవో మాజీ చైర్మన్, రక్షణ మంత్రిత్వశాఖ సాంకేతిక సలహాదారు డాక్టర్ జీ సతీశ్రెడ్డి ప్రశంసించారు.
Green India Challenge | డీఆర్డీవో మాజీ చైర్మన్, రక్షణ శాఖ మంత్రి సాంకేతిక సలహాదారు డాక్టర్ జి సతీశ్ రెడ్డి ఇవాళ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్లోని డాక్టర్ సైంటిస్ట్ హాస్టల�
Green India Challenge| తెలంగాణలో హరితహారం కార్యక్రమం తద్వారా దశాబ్దంలోనే ఏడుశాతం అడవులు పెరుగడం అద్భుతమైన విషయమని ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నార్వే మాజీ మంత్రి, గ�
‘జంగల్ బచావో.. జంగల్ బడావో’ నినాదాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని, ఆ దిశగా సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అటవీశాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవా�
మన పూర్వీకులు ‘వృక్షో రక్షతి రక్షితః’ అన్నారు. ఈ మాటను ఆచరించేందుకు సంతోష్కుమార్ పడుతున్న తపన అంతా ఇంతా కాదు. కేవలం మొక్కలు పెంచేందుకు గ్రీన్ ఇండియా చాలెంజ్ను స్థాపించడం అంటే మాటలు కాదు. దీని ద్వారా �
MP Santosh Kumar | వికారాబాద్ అడవుల్లో 150 ఏండ్ల నాటి మామిడి చెట్టును బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎంపీ సంతోష్ కుమార్ శుక్రవారం సందర్శించారు. వికారాబాద్ అడవుల్లో నడిబొడ్డున ఉన్న మామిడి చెట్టును చూసినందుకు చాలా �
Vulture Awareness Day | ఇంటర్నేషనల్ వల్చర్ అవేర్నెస్ డే సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో రాబందులది కీలకపాత్ర అని పేర్కొన్నారు.
ఆ డాక్టర్ పర్యావరణ ప్రేమికుడు. తాను విరివిగా మొక్కలు నాటడంతోపాటు తన పేషంట్లను కూడా మొక్కలు నాటాలని ప్రోత్సహిస్తాడు. మొక్కలు నాటిన వారు ఒకవేళ దవాఖానలో చేరిన 30 శాతం ఫీజులో రాయితీ కూడా ఇస్తాడు. ఆయనే ఏపీలోన�
కోటి వృక్షాల అభిషేకంతో పుడమి పులకించింది. రాష్ట్రవ్యాప్తంగా హరితహారం పండుగను తలపించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మొదలు విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి భ�
ఎంపీ సంతోష్కుమార్ ప్రకృతి ప్రేమికుడు అని, గ్రీన్చాలెంజ్లో భాగంగా మొక్కలను నాటిస్తూ నిరంత రం పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషి ఎనలేదని సినీహీరో రాంచరణ్తేజ్ ప్రశంసలు కురిపించారు.
Green India Challenge | విద్యార్థులకు విద్య, వికాసంతో పాటు ప్రకృతిపై అవగాహన కల్పించడం అందరి బాధ్యత అని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. గండిపేటలోని పల్లవి పబ్లిక్ స్కూల్ విద్
అంటే.. చెట్లు సత్పురుషుల వలె తాము ఎండలో ఉంటూ ఇతరులకు నీడనిస్తాయి. ఇతరుల కోసం ఫలాలు ఇస్తాయి. నీతిశాస్త్రంలో చెప్పిన ఈ శ్లోకం ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్�
ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణలో భాగంగా ‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఓడించండి’ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నట్టు సింగరేణి డైరెక్టర్ బలరాం (పీఏడబ్ల్యూ) తెలిపారు.
భర్త జ్ఞాపకాలను మొక్కలో చూసుకుంటున్న వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మిని బుధవారం హైదరాబాద్లో ఎంపీ సంతోష్కుమార్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భర