MP Santosh Kumar | హైదరాబాద్ : ఢిల్లీ హైకోర్టు వినూత్న తీర్పు ఇచ్చింది. 2017లో హోళీ సందర్భంగా గొడవకు కారణమైన వ్యక్తికి ఢిల్లీ కోర్టు ఆసక్తికరమైన శిక్ష విధించింది. ఇది చారిత్రాత్మక తీర్పని గ్రీన్ ఇండియా చా
తెలంగాణ తల్లి ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టు.. భూమి తల్లికి పచ్చని రంగేసినట్టు.. ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో తెలంగాణ ప్రాంతం అలరారుతున్నది. దశాబ్దాలపాటు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతం.. నేడు ప�
ఆకుపచ్చ కిరీటంతో దేశం ముందు తెలంగాణ మరోసారి ఠీవిగా నిలిచింది. హరితహారంతో అద్భుతాలు ఎలా చేయొచ్చో దేశానికి ప్రత్యక్షంగా చూపింది. అనతికాలంలోనే ‘హరిత’ ఫలాలను కండ్లకు కట్టింది.
KCR Urban Park | మహబూబ్నగర్ జిల్లా అప్పనపల్లిలోని కేసీఆర్ అర్బన్ పార్కు గోల్ బంగ్లా వాచ్ టవర్ దగ్గర చిరుత పులి కనిపించగా, ఆ వీడియోను ఎంపీ తన ట్విట్టర్లో పోస్టు చేశారు.
భారత క్రికెట్ నియంత్రణా మండలి(బీసీసీఐ) పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించింది. ప్రపంచంలోనే అతి ఖరీదైన క్రికెట్ లీగ్గా వెలుగొందుతున్న ఐపీఎల్ ద్వారా సమాజానికి ఎంతోకొంత మేలు చేయాలనే ఉద్దేశంతో మొక్కల �
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం హైదరాబాద్లోని ఆయన నివాసం, బీఆర్ఎస్ ఏపీ క్యాంప్ కార్యాలయంలో వైభవంగా పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.
Green India Challenge | బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్పై స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు.
ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం దేశమంతా వ్యాపించింది. ఇటీవలే బాలీవుడ్ స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మ చాలెంజ్లో పాల్గొన్నారు.
రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసి, అభివృద్ధి పథాన నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్కు హ్యాట్సాఫ్ అంటూ పీపుల్స్స్టార్ ఆర్ నారాయణమూర్తి ప్రశంసించారు
ఢిల్లీలో నిర్మిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ పనులను సోమవారం ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్కుమార్ పరిశీలించారు. వసంత్విహార్లో నిర్మిస్తున్న బీఆర్ఎస్ కార�
ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండి యా చాలెంజ్లో బాలీవుడ్ గాయని శ్రేయాగోషల్ పాల్గొన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్ మహదేవన్ విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్ను స్వీకరించిన ఆమె, సోమ�
Green India Challege | ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’(Green India Challege) లో ప్రఖ్యాత బాలీవుడ్ గాయని శ్రేయా ఘోషల్ గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఎంపీ సంతోష్ కుమార్( MP Santosh Kumar) తో కలిసి మొక�
గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో అంబేద్కర్ స్ఫూర్తిని చూశానని, అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తనను కలవాలనుకునే వారు మొక్కలు నాటాలని కోరేవారని అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ గుర్