Limca Book | లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్కు చోటుదక్కింది. సామాజిక సేవా విభాగంలో గంటలో అత్యధిక మొకలు నాటించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్ట�
World Forest Day | ప్రపంచంలోని 80శాతం భూ జీవవైవిధ్యానికి అడవులే ప్రధాన కారణమని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ (Mp Santosh Kumar) అన్నారు. నేడు ప్రపంచ అటవీ దినోత్సవం (World Forest Day ) సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు.
Demonetisation | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత దేశంలో రూ.500, రూ.2000 నోట్ల చెలామణి మూడు రెట్లు పెరిగింది. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ సోమవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్�
సృష్టికి మూలం స్త్రీమూర్తి అని, మహిళలంతా ప్రకృతి పరిరక్షణకు గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మొక్కలు నాటాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ పిలుపునిచ్చారు.
పిల్లల్ని పెంచిన చేతులు మొకల్ని పెంచితే, ప్రకృతి పరవశించిపోతుందని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపీ సంతోష్కుమార్ అన్నారు. తమ పిల్లల్ని పెంచడంలో స్త్రీమూర్తులు చూపించే ప్రేమ, జాగ్రత్త అద్భు
International Women's Day | మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్( Green India Challenge ) కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని బీఆర్ఎస్( BRS ) ఎంపీ సంతోష్ కుమార్( MP Santosh Kumar ) ప�
MP Santosh Kumar | తన జీవితంలో పెట్లబుర్జు హాస్పిటల్కు ప్రత్యేక స్థానం ఉందని ఎంపీ సంతోష్కుమార్ అన్నారు. తాను పుట్టిన పెట్లబుర్జు దవాఖాన అభివృద్ధికి గతంలో ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.కోటి కేటాయించారు. ఇందులో భ�
పర్యావరణ హితం కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్' కార్యక్రమంలో కోట్లాది మొక్కలు నాటడం గొప్ప విషయమని ప్రశంసించింది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్.
MP Santosh Kumar | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఉదయం హైదరాబాద్లో మొక్కలు నాటింది. మొత్తం మూడు మొక్కలు నాటి వాటికి నీళ్లు పోసింది.
ఆంజనేయ స్వామి కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అభివృద్ధికి సీఎం కేసీఆర్ సంకల్పిస్త్తే.. అక్కడి అటవీ ప్రాంతం అభివృద్ధికి రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ముందుకొచ్చారు.
Minister Indrakaran Reddy | ఈ నెల 17న సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్లోని క్యాంప్ కార్యాలయంలో మొక్కలు నాటారు.
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు జీవో 49జారీ చేశారు.
పచ్చని ప్రకృతిని అందించేందుకు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్'. సినీ తారలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మొక్కలను పెంచాలనే సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్న�
మనం మొక్కల్ని కాపాడుకుంటే అవి మనల్ని కాపాడుతాయన్నారు ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు దునియా విజయ్. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంల�