‘నూతన సంవత్సరం రోజున అనేక నిర్ణయాలు తీసుకొనే మనం.. మొక్కలు నాటి పచ్చదనం పెంచే లక్ష్యాలు కూడా ఏర్పర్చుకోవాలి’ అని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్కుమార్ పిలుపునిచ్చారు.
ఆలోచనలను ఆశయాలుగా మార్చి వాటి సాధనకు కృషిచేయటం ఉద్యమ కాలం నుంచి సీఎం కేసీఆర్ ఆచరణలో పెట్టారని, అదే స్ఫూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నామని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ �
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామంలో ఓ ఐదేళ్ల బుడతడు అస్వాద్ తన ఐదో పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో మొక్కలు నాటాడు.
తాను జన్మించిన హైదరాబాద్లోని పేట్లబుర్జు దవాఖానకు ఎంపీ నిధుల నుంచి రూ.కోటి కేటాయిస్తున్నట్టు రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రకటించారు. శుక్రవారం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావును కలిసి తన నిర్ణయ
Govt Maternity Hospital | కన్న తల్లిని, జన్మ భూమిని మరువద్దు అంటారు. ఇదే బాటలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తాను జన్మించిన పేట్లబుర్జు ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధికి ఎంపీ నిధుల నుండి రూ. కోటి
Green India Challenge | టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతూనే ఉంది. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా తెలంగాణ
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో గజల్ సంగీత దర్శకుడు కుల్దీప్ సింగ్, గాయకుడు జస్వీందర్ సింగ్, రచయిత షకీల్ షాయర్ పాల్గొన్నారు. భారత రత్న, మాజీ రాష్ట్�
Cm Kcr | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పార్థివదేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ చేరుకున్న సీ�
Cm Kcr | ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తరప్రదేశ్ చేరుకున్నారు. ఇటావా జిల్లాలో ఉన్న ములాయం స్వగ్రామం సైఫయీలో ములాయం పార్థివదేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించనున్నారు.
దేశానికి కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) రైతులు, పింఛన్దారులు టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు విరాళంగా రూ.1.16 లక్షలను అందించటంపై ఎంపీ సంతోష్కుమార్ హర్షం వ్
పుడమితల్లిని హరితశోభతో అలంకరిస్తూ గ్రీన్ ఇండియా చాలెంజ్ జయప్రదంగా కొనసాగుతున్నది. సోమవారం ఈ కార్యక్రమంలో పాల్గొన్న కథానాయిక కొణిదెల నిహారిక జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటింది.
గాంధీ జయంతిని పురస్కరించుకొని బొటానికల్ గార్డెన్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘రన్ ఫర్ పీస్'కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. 10కే, 5కే, 3కే విభాగాల్లో నిర్వహించిన ఈ రన్ను రాజ్�
Green India Challenge | రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఇద్దరు కుమారులు కాళ భైరవ, శ్రీ సింహ
వందల ఏండ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రి మహావృక్షాన్ని పార్లమెంట్ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్కుమార్ సందర్శించారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ