Green India Challenge | రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా బంజారాహిల్స్లో కరణ్ అర్జున్ చిత్ర యూనిట్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మూవీ డైరెక్టర్ మోహన్ శ్రీవట్స , హీరో అభిమన్య�
హైదరాబాద్ : పర్యావరణ హితాన్ని కోరుతూ, దేశ వ్యాప్తంగా పచ్చదనం పెంపు లక్ష్యంగా పనిచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొత్త చరిత్రను సృష్టించింది. మంచుఖండం అంటార్కిటికాపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జెండా ఎగిరిం�
రంగారెడ్డి : ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం స్ఫూర్తితో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా నాలుగు విడుతలను పూర్తి చేసుకుని ఇవాళ ఐదో వసంతంల�
పద్మ శ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్యను ట్విట్టర్ వేదికగా రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ అభినందించారు. రోడ్డు ప్రమాదానికి గురై ఇటీవలే దవాఖాన నుంచి ఇంటికి వచ్చిన రామయ్య
కేరళ ఎంపీ సంతోష్కుమార్ హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): దేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు రాజ్యాంగమే ప్రధాన అడ్డంకి అని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నదని కేరళ సీపీఐ రాజ్యసభ సభ్యుడు పీ సంతోష్కుమార్ దు�
హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్యపై ట్విట్టర్ వేదికగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రశంసలు కురిపించారు. ఆరోగ్యం సహకరించకున్నప్పటికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగ
హైదరాబాద్ : మొక్కల ప్రాధాన్యతను వివరిస్తూ.. అడవుల పరిరక్షణకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్పై రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన త
పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్. సినీ, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ పచ్చదనం పెంచాలనే స్ఫూర్తిని కలిగిస్తున్
పుడమికి పచ్చలహారం వేస్తున్న ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నది. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ప్రముఖులు భాగస్వాములు అవుతున్నారు. తాజాగా మ�
హైదరాబాద్ : మనిషికైనా, మొక్కకైనా మట్టే ప్రాణధారం అని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఎంపీ సంతోష్ కుమార్ను ఈశా ఫౌండేషన్ ప్రతిన�
హైదరాబాద్, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ) : టీ న్యూస్ చానల్ 12 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంపీ సంతోష్కుమార్ ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘టీ న్యూస్ తెలుగుకు ఇది అద్భుతమైన
హైదరాబాద్ : టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్ ఆలోచింపజేసే ట్వీట్ చేశారు. ఏప్రిల్ 1న ఎవరినైనా ఫూల్ చేయాలని ప్రయత్నించడం సాధారణమని సంతోష్ కుమార్ తన ట్వీ