హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శనివారం మొక్కలు నాటారు. షాద్నగర్ వద్దనున్న తన వ్యవసాయ క్షేత్రంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. అనం
విత్తన బంతుల (సీడ్ బాల్స్)తో గతేడాది అతిపెద్ద వాక్యాన్ని రాసి గిన్నిస్ ప్రపంచ రికార్డును కైవసం చేసుకొన్న మహబూబ్నగర్ జిల్లా మహిళా స్వయం సహాయక బృందాలు (ఎస్హెచ్జీ), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీ�
పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సినీ హీరో తనీష్ జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ల�
ఎంపీ సంతోష్కుమార్ ట్వీట్ హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ప్రపంచం మొత్తం రష్యా -ఉక్రెయిన్ యుద్ధంవైపే చూస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీ సంతోష్కుమార్ ‘సే నో టు వార్.. స్ప్రెడ్ లవ్’ అని పిలుపునిచ్చా�
గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపీ సంతోష్కుమార్కు ప్రతిష్ఠాత్మక ‘చాంపియన్స్ ఆఫ్ ది చేంజ్' అవార్డు లభించింది. శుక్రవారం హైదరాబాద్ తాజ్డెక్కన్లో ఇంటరాక్టివ్ ఫోరమ్ ఆన్ ఇండియన్ ఎకాన�
హైదరాబాద్ : తెలంగాణలో 1,080 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ను దత్తత తీసుకుంటున్నట్లు సినీ నటుడు అక్కినేని నాగార్జున గతంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా, గ్ర�
గ్రీన్ ఇండియా చాలెంజ్ మరో గొప్ప సంకల్పానికి సిద్ధమైం ది. కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ రాజధా ని ఢిల్లీలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా టీవీ నటి శ్రీవాణి జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు.