ఎమ్మెల్యే నన్నపనేని | గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంతో పర్యావరణ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న ఎంపీ సంతోష్ కుమార్ ఆశయం గొప్పదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
MP Santosh Kumar | టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జే సంతోష్ కుమార్ తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. ఉప్పల్ భగాయత్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మ�
హైదరాబాద్, డిసెంబర్1 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో వాయు కాలుష్యానికి గల కారణాలు, నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సిఫారసులతో కూడిన నివేదికను జైరాం రమేశ్ నేతృత్వంలో ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పా
Green India Challenge | టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా భాగస్వాములయ్యారు. ముంబయి అంధేరిలోని వెస్ట్
Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నటి పూజా హెగ్డే ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటారు. టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను పూజా హెగ్డే స్వీకరించి, ఈ కార్యక్రమంలో ఆ
Green India Challenge | టీఆర్ఎస్ పార్టీ నాయకులు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో నటుడు సుమన్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియం ఆవరణలో సుమన్
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దిగ్విజయంగా ముందుకు సాగుతున్నది. జపాన్లో భారత రాయబారి సంజయ్కుమార్ వర్మ టోక్యోలోని కోహన ఇంటర్నే�
dulquer salmaan | ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియాచాలెంజ్లో బుధవారం మలయాళ అగ్రకథానాయకుడు దుల్కర్ సల్మాన్ పాల్గొన్నారు. సినీ నటి అదితీరావ్ హైదరీ నుంచి చాలెంజ్ను స్వీకరించిన ఆయన హైదరాబాద్లోన
Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులు శ్రీకృష్ణ ప్రియ కుదరవల్లి, తరుణ్ కోన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కృష్ణప్రియ, తరుణ్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కు�
మాదాపూర్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా “ఎనిమీ” సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన సినీ నటులు విశాల్, ఆర్య, నటి మిర్నాళిని రవి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా మాదాపూర్లోని హైటెక్స్ ప్రాంగణంల
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోశ్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు పాల్గొన్నారు. ఊరుఊరికో జమ్మిచెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా విజయదశమి పర్వ�
MP Santosh Kumar | జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లిం