ఆశ్చర్యం వ్యక్తంచేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రాష్ట్రంలో ఎస్హెచ్జీల పనితీరు బాగున్నదని ప్రశంస వీధి వ్యాపారుల భారీ రిజిస్ట్రేషన్లపై ప్రత్యేకంగా ఆరా హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ర�
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహద పడుతుందని ఇండియా టుడే గ్రూప్ ఎడిటర్/డైరెక్టర్ రాజ్ చెంగప్ప అన్నారు.
ఎంపీలు సంతోశ్కుమార్, రంజిత్రెడ్డి అత్తాపూర్లో కనెక్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభం బండ్లగూడ, సెప్టెంబర్ 1: డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎంపీలు సంతోశ్కుమార్, రంజ�
బండ్లగూడ : డయాగ్నోస్టిక్ సెంటర్లు తక్కువ ఖర్చుతో పరీక్షలు నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఎంపీలు సంతోషకుమార్, రంజిత్రెడ్డిలు పేర్కొన్నారు. బుధవారం అత్తాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కనె�
చింత, వేప విత్తనాలతో గణేశ్ ప్రతిమలు పర్యావరణ రక్షణ జీవితంలో భాగం కావాలి విత్తన గణేశ్ ప్రతిమలు పంపిణీ చేసిన ఎంపీ సంతోష్కుమార్ హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, పచ్చ�
Seed Ganesh | పంజాగుట్ట నెక్ట్స్ గలేరియా మాల్లో విత్తన గణపతులను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పంపిణీ చేశారు. స్వచ్ఛమైన మట్టి, కొబ్బరి నాచుతో వినాయక ప్రతిమలను తయారు చేశారు. ఈ సారి
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ నారాయణరెడ్డి ఇవాళ మొక్కలు నాటారు.
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఎంతో గొప్ప కార్యక్రమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీమణి ఉషా, కూతురు దీపావెంకట్ ప్రశంసించారు. గ్రీ�
గ్రీన్ ఇండియా చాలెంజ్లో మొక్కలు నాటిన టీఆర్ఎస్వీ నేత | న పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మొక్కను నాటారు. రాజ్యసభ సభ�
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి తన జన్మదినం ఆగస్ట్ 22న ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొని, మొక్కలు నాటాలని అభిమాలకు పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరీత్యాలు తగ్గాలంటే, కాలుష్యానికి చెక్ పెట్టాలం
జిల్లా మహిళా సంఘాల కృషి మరువలేనిది ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ సంతోష్కు ‘గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు’ జ్ఞాపిక అందజేత హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): సమైక్య ప
ఎన్ఐఆర్డీ డీజీ నరేంద్రకుమార్ మొక్కలునాటిన ఎంపీ సంతోష్కుమార్ హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమమని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ డైరెక్ట
మారేడ్పల్లి, ఆగస్టు 14: సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తాలోని వివాహ భోజనంబు తెలుగు రెస్టారెంట్లో నోరూరించే వంటకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెస్టారెంట్తోపాటు ఫీస్ట్ లైక్ ఏ కింగ్ ఫుడ్ఫెస్ట్ను రాజ్య�