వరంగల్ : భద్రకాళి ఆలయ మాడ వీధుల నిర్మాణానికి తన వంతు చేయూత అందిస్తానని టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. శుక్రవారం హన్మకొండ, వరగల్ జిల్లాల్లో ఎంపీ పర్యటించారు. భద్రకాళి ఆ
ఎంపీ సంతోష్ కుమార్కు సన్మానం | రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ను శాలువాతో మంత్రి సత్కరించార
ఎంపీ సంతోష్కుమార్కు పర్యావరణవేత్త ఎరిక్ సోల్హిమ్ అభినందన | పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ సంస్థ చేస్తున్న కృషి అద్భుతమని ప్రముఖ పర్యావరణవేత్త, గ్లోబల్
ప్రస్తుతం గ్రీన్ ఇండియా చాలెంజ్ ఊపందుకుంది. మొక్కలను నాటడాన్ని ఒక ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ బర్త్ డే రోజున ముక్కోటి వృక్షార్చన అనే కార్యక్రమాన్ని
పుట్టినరోజున మొక్కలు నాటిన కామ్రేడ్ ధన్యవాదాలు తెలిపిన ఎంపీ సంతోష్కుమార్ హైదరాబాద్, జులై 28 (నమస్తే తెలంగాణ): ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. సామాన్య
సీపీఐ నారాయణ| ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, సినీ తారలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా సీపీఐ నాయకులు నారాయణ మొక
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి �
రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ముక్కోటి వృక్షార్చన ఉత్సాహంగా మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు మంత్రి కేటీఆర్కు మొక్కనాటి శుభాకాంక్షలు ఒకేరోజు రికార్డుస్థాయిలో నాటుకున్న 3.30 కోట్ల మొక్కలు �
మంత్రి కేటీఆర్ పుట్టినరోజున అద్భుత ఘట్టం ఒకేరోజు 3.30 కోట్ల మొక్కలు నాటి రికార్డు అట్టహాసంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రోగ్రాం వృక్షార్చనలో లక్షలమంది ప్రజలు, అభిమానులు మొక్కతోనే మంత్రి కేటీఆర్కు శుభాక
పెద్దపల్లి : పచ్చదనం పెంపొందించే దిశగా మొక్కలు నాటడంలో దేశానికే తెలంగాణ స్పూర్తిగా నిలుస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ పుట్ట