హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగ
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాత్రికేయుల సంక్షేమానికి మీడియా అకాడమీ రూ.16 కోట్లు ఖర్చు చేసిందని చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. జర్నలిస్టులు
ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు థమన్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్లో మొకలు నాటారు. అనంతరం థమన్ మాట్లాడుతూ…‘ఒక మొక్క నాటిత�
Green India Challenge | టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు థమన్ పా�
టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో సినీ నటుడు ఫిష్ వెంకట్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో వెంకట్ మొక్కలు నాటి, సెల్ఫీ దిగారు. ఈ
హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో శ్రీనివాస్ మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్�
గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రశంసించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా గురువారం.. ఎంపీ సంతోష్ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతు�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్కుమార్ ఆదివారం గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ ఉదయం హన్మకొండ జిల్లాలో కొలువైన ఐనవోలు మల్లికార్జునస్వామి వారిని దర్�
సంక్షేమ కార్యక్రమాలను చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు.
హైదరాబాద్, సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): ప్రముఖ ఎన్బీఎఫ్సీ అవాన్స్ ఫైనాన్షియల్ వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లోని గ్రాండ
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఇవాళ తన పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా తన బాబాయి, ఎ
తెలంగాణ ప్రకృతి ప్రేమికుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ను ‘సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు’ వరించింది. బెంగళూరులోని వసంత్ నగర్ డాక్టర్ బీఆర�
నల్లమల పేరు వింటేనే అభయారణ్యంతోపాటు అడవి అందాలు గుర్తుకొస్తాయి. నల్లమల అంటేనే ఒళ్లు పులకరించి పోతుంది. దట్టమైన అరణ్యం, పశుపక్ష్యాదు లు, వన్యమృగాల సోయగాలతో మనసును రంజింపజేస్తుంది.