మట్టికి జీవజాలానికి విడదీయలేని అనుబంధం ఉన్నదని, అందుకే మట్టితల్లిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ అన్నారు. గ్రీన్ ఇండియ�
హైదరాబాద్ : మొక్కల ప్రాధాన్యతను వివరిస్తూ.. అడవుల పరిరక్షణకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్పై రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన త
చూడముచ్చటగా కనిపిస్తున్న ఈ దృశ్యం ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కె గ్రామంలోనిది. ఇటు, అటు పొలాలు.. వాటి మధ్యన నున్నటి రోడ్డు.. దానికి ఇరువైపులా పచ్చని మొక్కలు. ఇవన్నీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పు
పుడమికి పచ్చలహారం అలంకరించేందుకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన అపూర్వ కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఈ కార్యక్రమంలో ఎంతోమంది సినీతారలు పాల్గొంటూ ప్రజల్లోకి తీసుకెళ్తున
పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్. సినీ, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ పచ్చదనం పెంచాలనే స్ఫూర్తిని కలిగిస్తున్
నల్లగొండ : గ్రీన్ ఇండియా చాలెంజ్ బృందం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నల్లగొండ పట్టణంలో రోడ్ల విస్తర్ణలో కోల్పోతున్న సుమారు యాభై ఏండ్ల వయసున్న పెద్ద పెద్ద వృక్షాలకు పునరుజ్జీవం పోస్తున�
నల్లగొండ : నల్లగొండ పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తొలగించనున్న 50 యేండ్లకు పైగా వయస్సున్న చెట్లకు పునర్జీవనం ప్రసాదించాలని ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ సంకల్పించింది. నల్లగొండ మున్సిపల్ కమిషనర్ అభ్�
పుడమికి పచ్చలహారం వేస్తున్న ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నది. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ప్రముఖులు భాగస్వాములు అవుతున్నారు. తాజాగా మ�
హైదరాబాద్ : గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన పుట్టినరోజును పురస్కరించుకొని.. మినిస్టర్ క్వార్టర్స్లో ఆయన సతీమణి పువ్వాడ వసంత లక్ష్మి, తనయుడు డా. పువ్వాడ నయన్ తో కలసి మొక్కలు
హైదరాబాద్ : మనిషికైనా, మొక్కకైనా మట్టే ప్రాణధారం అని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఎంపీ సంతోష్ కుమార్ను ఈశా ఫౌండేషన్ ప్రతిన�
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో సినీ నిర్మాత కలిపి మధు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ… గ్రీన�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ‘వరల్డ్ హెల్త్ డే’ పురస్కరించుకుని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ ప్రాంగణంలో వైద్యులు మొక్కలు నాటారు. ఈ �
బాలీవుడ్ హీరో కునాల్ ఖేమూ, దర్శకుడు కేన్ ఘోష్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ కేబీఆర్ పార్కులో మొక్కలు నాటారు. గొప్ప పర్యావరణ హిత కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంత�