పుడమికి పచ్చలహారం వేస్తున్న ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నది. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ప్రముఖులు భాగస్వాములు అవుతున్నారు. తాజాగా మ�
హైదరాబాద్ : గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన పుట్టినరోజును పురస్కరించుకొని.. మినిస్టర్ క్వార్టర్స్లో ఆయన సతీమణి పువ్వాడ వసంత లక్ష్మి, తనయుడు డా. పువ్వాడ నయన్ తో కలసి మొక్కలు
హైదరాబాద్ : మనిషికైనా, మొక్కకైనా మట్టే ప్రాణధారం అని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఎంపీ సంతోష్ కుమార్ను ఈశా ఫౌండేషన్ ప్రతిన�
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో సినీ నిర్మాత కలిపి మధు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ… గ్రీన�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ‘వరల్డ్ హెల్త్ డే’ పురస్కరించుకుని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ ప్రాంగణంలో వైద్యులు మొక్కలు నాటారు. ఈ �
బాలీవుడ్ హీరో కునాల్ ఖేమూ, దర్శకుడు కేన్ ఘోష్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ కేబీఆర్ పార్కులో మొక్కలు నాటారు. గొప్ప పర్యావరణ హిత కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంత�
దేశాన్ని పచ్చగా మార్చేందుకు ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంపై ప్రపంచ పర్యావరణవేత్త ఎరిక్ సోల్హెమ్ ప్రశంసలు కురిపించారు. ఇది పుడమితల్లిని చల�
హైదరాబాద్ : టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్ ఆలోచింపజేసే ట్వీట్ చేశారు. ఏప్రిల్ 1న ఎవరినైనా ఫూల్ చేయాలని ప్రయత్నించడం సాధారణమని సంతోష్ కుమార్ తన ట్వీ
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమ రూపకర్త సంతోష్కుమార్ అరుదైన గౌరవం లభించింది. జైపూర్లోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మేనేజ్మె�
పచ్చని ప్రకృతిని అందించేందుకు నిర్విరామంగా సాగుతున్నది గ్రీన్ ఇండియా కార్యక్రమం. జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమంలో సినీతారలు భాగమవుతున్నారు. తాజాగా హీరో నితిన్ గ్రీన్ ఇండియా చాలెంజ
హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శనివారం మొక్కలు నాటారు. షాద్నగర్ వద్దనున్న తన వ్యవసాయ క్షేత్రంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. అనం
హైదరాబాద్ : గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో నాతిచరామి మూవీ టీం నటీ నటులు అరవింద్ కృష్ణ, సందేశ్, జయశ్రీ రాచకొండ, డైరెక్టర్ నాగు గవర మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చిత్ర నటుడ�
దేశంలోనే పచ్చదనం పెంచేందుకు చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుత కార్యక్రమమని ప్రముఖ సినీరచయిత విజయేంద్రప్రసాద్ పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభి�