హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శనివారం మొక్కలు నాటారు. షాద్నగర్ వద్దనున్న తన వ్యవసాయ క్షేత్రంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. అనం
హైదరాబాద్ : గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో నాతిచరామి మూవీ టీం నటీ నటులు అరవింద్ కృష్ణ, సందేశ్, జయశ్రీ రాచకొండ, డైరెక్టర్ నాగు గవర మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చిత్ర నటుడ�
దేశంలోనే పచ్చదనం పెంచేందుకు చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుత కార్యక్రమమని ప్రముఖ సినీరచయిత విజయేంద్రప్రసాద్ పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభి�
హైదరాబాద్ : ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని అద్భుతంగా కొనసాగిస్తున్నారని ప్రముఖ కవి,సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ప్రశంసించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శ్రీ నగర్ కా
‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్తో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలిలో మొక్కలు నాటార
మరో రెండు రోజుల్లో (మార్చి 25న) ఆర్ఆర్ఆర్ (RRR) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా రిలీజ్ ప్రచారంలో భాగంగా దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్న చిత్ర యూనిట్ మెంబర్స్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో
సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో మహబూబ్నగర్ మహిళా స్వయం సహాయక సంఘాలు గతేడాది విత్తనబంతులతో అతిపెద్ద వ్యాఖ్యాన్ని రాసి, గిన్నిస్లో చోటుసంపాది
Vemula Prashanth reddy | తన పుట్టినరోజు సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలోని బంగారు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శాసన సభ ఆవరణలో మొక్కలు నాటారు.
హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు.. తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. హైదర్గూడ ఎమ�
Suriya | గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అని తమిళ నటుడు సూర్య కొనియాడారు. ఆయన నటించిన తాజా చిత్రం ఈటీ ఈ నెల 10 వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ కోసం సూర్య గురువారం హైదరాబా