పర్యావరణ సంపదను పరిరక్షించుకునేందుకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన అద్భుత కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఎంతోమంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అవుతున్నారు.
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా.. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, సినీ నటుడు విష్ణు విశాల�
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ (Green India challenge) విజయవంతంగా కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి ప్రముఖుల
గ్రీన్ ఇండియా చాలెంజ్లో డాక్టర్ పద్మజారెడ్డి హైదరాబాద్, జనవరి 28 (నమస్తేతెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ చాలా గొప్ప కార్యక్రమమని, మొక్కలను నాటడం దైవకార్య�
పుడమితల్లికి హరితవర్ణకాంతుల్ని అద్దుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్విఘ్నంగా సాగిపోతున్నది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగమై ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగం�
హైదరాబాద్: కార్తీక దీపం సీరియల్ ఫేమ్ డాక్టర్ బాబు(పరిటాల నిరుపమ్) గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నాడు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా నిరుపమ్ జూబ�
Green India Challenge | రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో సినీ నటి నవీనారెడ్డి మొక్కలు నాటారు.
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా గృహలక్ష్మి సీరియల్ నటి పూజితరెడ్డి విసిరిన చాలెంజ్ స్వీకరించి జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో నటి కన�
మణికొండ : అమెరికన్ తెలుగు అసోసియేషన్తో కలిసి మే నెలలో నిర్వహించ తలపెట్టిన మెగా కన్వెన్షన్ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ను ముఖ్యఅథితిగా ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు క�
Green India Challenge | మనుషులకి, మొక్కలకి మధ్య ఉన్న సంబంధానికి ప్రతీక “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” అని యంగ్ హీరో అశోక్ గల్లా అన్నారు. ఆయన హీరోగా నటించిన “హీరో” సినిమా విడుదలవుతున్న సందర్భంగా
గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో పంపిణీ హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): షష్టిపూర్తి వేడుకలకు హాజరైన అతిథులకు మొక్కలు పంపిణీ చేశారు. ఆదివారం హైదరాబాద్లోని సన్సిటీలో ఈ ఘటన చోటుచేసుకొన్నది. లోకమ్మ,
రాష్ట్ర హైకోర్టు పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి నాగర్కర్నూల్, జనవరి 8: రాష్ట్రంలో సత్వర న్యాయం అందించేందుకు కోర్టుల్లో మౌలిక సదుపాయాలు అవసరమని హైకోర్టు పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవ�