Shailesh Reddy | టి-సాట్ సీఈవో (టి.సాట్-సాఫ్ట్ నెట్) టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల సీఈవో ఆర్. శైలేష్ రెడ్డి శుక్రవారం తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తన కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.
పుట్టినరోజున మొక్కలు నాటిన కామ్రేడ్ ధన్యవాదాలు తెలిపిన ఎంపీ సంతోష్కుమార్ హైదరాబాద్, జులై 28 (నమస్తే తెలంగాణ): ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. సామాన్య
సీపీఐ నారాయణ| ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, సినీ తారలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా సీపీఐ నాయకులు నారాయణ మొక
రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ముక్కోటి వృక్షార్చన ఉత్సాహంగా మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు మంత్రి కేటీఆర్కు మొక్కనాటి శుభాకాంక్షలు ఒకేరోజు రికార్డుస్థాయిలో నాటుకున్న 3.30 కోట్ల మొక్కలు �
హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా శనివారం (24న) తలపెట్టిన ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్�
ఎంపీ సంతోష్కుమార్, మంత్రి శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మహబూబ్నగర్జిల్లాలోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్లో పది రోజుల్లో రెండు కోట్ల ఎ�
మరో శిఖరానికి చేరిన గ్రీన్ ఇండియా చాలెంజ్ పాలమూరు ఎస్హెచ్జీ మహిళల ఘనత పది రోజుల్లో 2.08 కోట్ల సీడ్బాల్స్ తయారీ 79,918 విత్తన బంతులతో అతిపెద్ద వాక్యం ఎంపీ సంతోష్కుమార్ అభినందన ఈ రికార్డు గ్రీన్ ఇండియా
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కు మహబూబ్ నగర్ జిల్లాలోని దేశంలోనే అతిపెద్ద కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ ( 2097 ఎకరాలు) వేదికైంది.
మొయినాబాద్లో మొక్కలు నాటిన ఎంపీ సంతోష్, ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్రావుహైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం అందరినీ ఆకర్షిస్తున్నది. శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ల