హైదరాబాద్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రళయం వస్తున్న సమయంలో కూడా మీ చేతిలో ఒక మొక్క ఉంటే దాన్
నాగర్ కర్నూల్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా తన పుట్టిన రోజును పురస్కరించుకొని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్
హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్రావు సోమవారం మొక్కలు నాటారు. తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని మలక్
హైదరాబాద్ : తన పుట్టినరోజును పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా ట్రస్మా(తెలంగాణ రికగ్నైస్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్) అధ్యక్షుడు తానోబ ఆనంద్రావు ఆదివారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొ
లండన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్( టాక్) మహిళా నాయకురాలు శుష్మున రెడ్డి జన్మదినం సందర్భంగా మొక్కను నాటారు. ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఛాలెంజ్ మేరకు.. రీడింగ్ న
హైదరాబాద్ : ఎంపీ సంతోష్కుమార్ సహకారంతో, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో గాయకుడు, నటుడు రాకింగ్ రాకేష్ రూపొందించిన “ఎందో నీ మాయ శివయ్యకు కోటి వృక్షార్చన” పాటను ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ విడ�
హైదరాబాద్ : తన జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు కవిత ప్ర