Jammi Chettu | తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దసరా పండుగ సందర్భంగా ఈ కార్యక్రమం లాంఛనంగా
ఆశ్చర్యం వ్యక్తంచేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రాష్ట్రంలో ఎస్హెచ్జీల పనితీరు బాగున్నదని ప్రశంస వీధి వ్యాపారుల భారీ రిజిస్ట్రేషన్లపై ప్రత్యేకంగా ఆరా హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ర�
రాజ్యసభ్య ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో భారత మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ పాల్గొన్నాడు. శనివారం తన నివాస ప్రాంగణంలోని వివేకానంద పార్క్లో గంభీర్ మొక్క నాటాడు. ఈ �
హైదరాబాద్, ఆట ప్రతినిధి: గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ సౌజన్యంతో.. క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్లేయర్లకు అంకుర గణపతులు అందించారు. గురువారం ఎల్బీ �
కొండాపూర్ : గ్లోబల్ వార్మింగ్ను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్శశిథరూర్ పేర్కొన్నారు. బుధవారం ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ �
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహద పడుతుందని ఇండియా టుడే గ్రూప్ ఎడిటర్/డైరెక్టర్ రాజ్ చెంగప్ప అన్నారు.
Seed Ganesh | పంజాగుట్ట నెక్ట్స్ గలేరియా మాల్లో విత్తన గణపతులను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పంపిణీ చేశారు. స్వచ్ఛమైన మట్టి, కొబ్బరి నాచుతో వినాయక ప్రతిమలను తయారు చేశారు. ఈ సారి
గ్రీన్ ఇండియా చాలెంజ్| ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య పార్కులో మొక్కలు నాటారు.
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ నారాయణరెడ్డి ఇవాళ మొక్కలు నాటారు.
బెంగళూరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీమణి ఉష, కుమార్తె దీపా వెంకట్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. బెంగుళూరు దేవనహళ్లిలోని సదహళ్లి గేట్ వద్ద మంగళవారం వీరు మొక్కలు నాటా�