రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహద పడుతుందని ఇండియా టుడే గ్రూప్ ఎడిటర్/డైరెక్టర్ రాజ్ చెంగప్ప అన్నారు.
Seed Ganesh | పంజాగుట్ట నెక్ట్స్ గలేరియా మాల్లో విత్తన గణపతులను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పంపిణీ చేశారు. స్వచ్ఛమైన మట్టి, కొబ్బరి నాచుతో వినాయక ప్రతిమలను తయారు చేశారు. ఈ సారి
గ్రీన్ ఇండియా చాలెంజ్| ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య పార్కులో మొక్కలు నాటారు.
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ నారాయణరెడ్డి ఇవాళ మొక్కలు నాటారు.
బెంగళూరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీమణి ఉష, కుమార్తె దీపా వెంకట్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. బెంగుళూరు దేవనహళ్లిలోని సదహళ్లి గేట్ వద్ద మంగళవారం వీరు మొక్కలు నాటా�
గ్రీన్ ఇండియా చాలెంజ్లో మొక్కలు నాటిన టీఆర్ఎస్వీ నేత | న పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మొక్కను నాటారు. రాజ్యసభ సభ�
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి తన జన్మదినం ఆగస్ట్ 22న ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొని, మొక్కలు నాటాలని అభిమాలకు పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరీత్యాలు తగ్గాలంటే, కాలుష్యానికి చెక్ పెట్టాలం
బిగ్ బాస్| ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ప్రముఖ యాంకర్ సావిత్రి (శివజ్యోతి) విసిరిన చాలెంజ్ను బిగ్బాస్-3 కంటెస్టెంట్ అషూ రెడ్డి స్�
నిజామాబాద్ : వివాహ వేడుకలో భాగంగా నూతన వదూవరులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం కలిగోట్ గ్రామంలో నూతన వధూవరులు అల్లూరి ప్రియాంక రెడ్డి, మధురెడ్డి మొక్క�
ఎన్ఐఆర్డీ డీజీ నరేంద్రకుమార్ మొక్కలునాటిన ఎంపీ సంతోష్కుమార్ హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమమని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ డైరెక్ట