హైదరాబాద్ : హుజూర్బాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇవాళ తన జన్మదినం సందర్భంగా ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. శ్రీనివాస్ యాదవ్ను ఆశీర్వదించి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా శ్రీనివాస్ యాదవ్ మొక్కలు నాటారు. పచ్చదనం పెంపునకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన కోరారు.