నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్ ప్రశంసలు ఈ అడుగు ప్రపంచానికి ఆదర్శమని అభినందనలు ఎక్కడికెళ్లినా ఈ స్ఫూర్తిని ప్రచారం చేస్తానని వెల్లడి హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముఖ్యమంత్రి కే �
గ్రీన్ ఇండియా చాలెంజ్ | రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఢిల్లీ మోతిబాగ్లోని తన నివాస ప్రాంగణంలో మూడు మొక్కలు నాటా�
ఉస్మానియా యూనివర్సిటీ : ఊరిఊరికో జమ్మిచెట్టు, గుడిగుడికో జమ్మిచెట్టు ఉండాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ పిలుపు మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని సరస్వ�
ఆలయ నిర్మాణానికి అడ్డుగా ఉన్నదనే కారణంతో గ్రామస్థులు కొట్టేసిన రావి చెట్టుకు మళ్లీ ప్రాణం పోశాడు జ్ఞానేశ్వర్ అనే యువకుడు. సంగారెడ్డి జిల్లా మక్తాపూర్లో మూడు నెలల క్రితం రావి చెట్టును కొట్టేశారు. దీం�
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా జమ్మి మొక్కలు నాటారు.
డిచ్పల్లి : తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మొక్కను నాటారు. సోమవారం ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆర్టీసీ భవన్ ఆవరణలో మొక్కను నాటారు. ఈ
Green India Challenge | టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. సామాన్యుల నుంచి మహామహులను కదిలించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్
గ్రీన్ ఇండియా చాలెంజ్ కొత్త కార్యక్రమం 20 వేల మొక్కలు సిద్ధం: ఎంపీ సంతోష్కుమార్ విస్తృత ప్రచారం కల్పిస్తాం: మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ
Jammi Chettu | తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దసరా పండుగ సందర్భంగా ఈ కార్యక్రమం లాంఛనంగా
ఆశ్చర్యం వ్యక్తంచేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రాష్ట్రంలో ఎస్హెచ్జీల పనితీరు బాగున్నదని ప్రశంస వీధి వ్యాపారుల భారీ రిజిస్ట్రేషన్లపై ప్రత్యేకంగా ఆరా హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ర�
రాజ్యసభ్య ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో భారత మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ పాల్గొన్నాడు. శనివారం తన నివాస ప్రాంగణంలోని వివేకానంద పార్క్లో గంభీర్ మొక్క నాటాడు. ఈ �