రహస్య సమాచార నిధి ఏర్పాటుచేసిన ప్రభుత్వం ఆక్రమణలపై సమాచారమిచ్చేవారికి ప్రోత్సాహకాలు అటవీ భూముల రక్షణకు ప్రొటెక్షన్ కమిటీలు అటవీశాఖ వర్షాప్లో మంత్రి ఐకే రెడ్డి వెల్లడి హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్త
గ్రీన్ ఇండియా చాలెంజ్లో మొక్కలు నాటిన మంత్రి నిరంజన్రెడ్డి | గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మంత్రి నిరంజన్రెడ్డి సోమవారం మొక్కలు నాటారు. మంత్రి జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్
Green India Challenge | ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మన్ వేదకుమార్ విసిరిన చాలెంజ్ను సామాజిక సేవకురాలు, రామన్ మెగాసెసే అవార్డ్ గ్రహీత ప్ర
శుభప్రద్ పటేల్ | ప్రకృతిని కాపాడాలనే బృహత్తర లక్ష్యంతో సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన తెలంగాణ హరిత నిధిలో తాను సైతం భాగస్వామినవుతానని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద పటేల్ ప్రకటించారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్లో జమ్మి మొక్క నాటిన ఎమ్మెల్యే, విజయ డెయిరీ చైర్మన్ | బొల్లారం అయ్యప్ప స్వామి దేవాలయంలో ఖాతాపూర్ ఎమ్మెల్మే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్, రాష్ట్ర విజయ డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి జ
‘మనవాళ్ళు ఒత్తి వెధవాయలోయ్’ అని గురజాడ అప్పారావు ఏ సందర్భంలో అన్నాడో కానీ, ప్రతిభని, మంచితనాన్ని గుర్తించి గౌరవించే సంస్కారం తెలుగు వాళ్ళలో తక్కువే అని చెప్పాలి. ఎవరో ఎక్కడో ఏదైనా సాధించినా, ఒక పురస్క�
గ్రీన్ ఇండియా చాలెంజ్ | దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జమ్మి మొక్కను నాటారు. తన పుట్టినరోజును పురస్కరించుకొని జిల్లా భూత్పూర్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శివాలయ ఆవరణలో జమ్మ�
Green India Challenge | టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భారత క్రికెటర్ హనుమ విహారి పాల్గొన్నారు. హైదరాబాద్ బొ�
టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోంది. ఇవాళ శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ డి వెంకటేశ్వరన్ గ్�
నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్ ప్రశంసలు ఈ అడుగు ప్రపంచానికి ఆదర్శమని అభినందనలు ఎక్కడికెళ్లినా ఈ స్ఫూర్తిని ప్రచారం చేస్తానని వెల్లడి హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముఖ్యమంత్రి కే �
గ్రీన్ ఇండియా చాలెంజ్ | రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఢిల్లీ మోతిబాగ్లోని తన నివాస ప్రాంగణంలో మూడు మొక్కలు నాటా�
ఉస్మానియా యూనివర్సిటీ : ఊరిఊరికో జమ్మిచెట్టు, గుడిగుడికో జమ్మిచెట్టు ఉండాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ పిలుపు మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని సరస్వ�