ఎంపీ సంతోష్కుమార్కు పర్యావరణవేత్త ఎరిక్ సోల్హిమ్ అభినందన | పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ సంస్థ చేస్తున్న కృషి అద్భుతమని ప్రముఖ పర్యావరణవేత్త, గ్లోబల్
మియాపూర్ : పచ్చదనం లోపిస్తుండటం వల్ల వస్తున్న అనర్థాలను ప్రతి ఒక్కరు గుర్తెరగాలని ఆ పరిస్థితి భవిష్యత్ తరాలకు కలగకుండా ఉండేందుకు పచ్చదనమే శ్రీరామరక్షని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. చిన్నా �
ప్రకృతి సమతుల్యాన్ని కాపాడటానికి, కాలుష్యాన్ని అరికట్టడానికి అభిమానులందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు అగ్ర కథానాయకుడు మహేష్బాబు. ఈ నెల 9న తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రీన్ ఇండియా చాలె�
యాదాద్రి: మహేంద్ర యువసేన నియోజకవర్గ అధ్యక్షుడు ముఖ్యర్ల సతీశ్ యాదవ్కు వనమాలి అవార్డు వరించింది. గత నెల 24వ తేదీన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్రావు గ్ర�
టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కొంత కాలం క్రితం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి ఎంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెలబ్రిటీలు, ప్రముఖుల
ప్రస్తుతం గ్రీన్ ఇండియా చాలెంజ్ ఊపందుకుంది. మొక్కలను నాటడాన్ని ఒక ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ బర్త్ డే రోజున ముక్కోటి వృక్షార్చన అనే కార్యక్రమాన్ని
ఉద్యమంలా సాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా సోమవారం తన స్వగ్రామంలో మొక్క నాటుతున్న టోక్యో ఒలింపిక్స్ రజత విజేత మీరాబాయి చాను. విశ్వక్రీడల వెయిట్లిఫ్టింగ్లో పతకం గెలిచి భారతీయుల హృదయాలు గెల�
ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియాచాలెంజ్లో శుక్రవారం హీరో ఆది పినిశెట్టి పాల్గొన్నారు. నటుడు శత్రు నుంచి చాలెంజ్ను స్వీకరించిన ఆయన రామోజీ ఫిలింసిటీలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆది పి
పల్లెలకు ఆదర్శంగా నిలిచిన గ్రామ పంచాయతీ ప్రశంసిస్తూ కేంద్ర పంచాయతీరాజ్శాఖ ట్వీట్ గ్రామ ప్రజలు, సర్పంచ్కు ఎంపీ సంతోష్ అభినందన హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా
Shailesh Reddy | టి-సాట్ సీఈవో (టి.సాట్-సాఫ్ట్ నెట్) టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల సీఈవో ఆర్. శైలేష్ రెడ్డి శుక్రవారం తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తన కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.
పుట్టినరోజున మొక్కలు నాటిన కామ్రేడ్ ధన్యవాదాలు తెలిపిన ఎంపీ సంతోష్కుమార్ హైదరాబాద్, జులై 28 (నమస్తే తెలంగాణ): ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. సామాన్య
సీపీఐ నారాయణ| ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, సినీ తారలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా సీపీఐ నాయకులు నారాయణ మొక