ఆదిలాబాద్ : ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహంతో, వినూత్న కార్యక్రమాలతో దూసుకువెళ్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ యేడాది మరింత విభిన్నంగా మొదలు కాబోతోంది. నాల్గొవ యేట అడుగు పెట్టి, దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకు
హైదరాబాద్ : తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జి.శ్రీనివాస రావు పుట్టినరోజు నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీనివాసరావు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటారు. గ్రీన్
గ్రీన్ ఇండియా చాలెంజ్| ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. ప్రముఖులు మొదలుకొని ప్రతిఒక్కరు ఆయా సందర్భాల్లో మొక్కలు నాటుతున్నారు. తాజాగా చొప్పదండి ఎమ�
మొక్కలు నాటి హైదరాబాద్ను కాలుష్యం నుంచి కాపాడుదాం ఎంపీ సంతోష్కుమార్ పిలుపు బంజారాహిల్స్, జూన్ 27: ఢిల్లీలో వాయు కాలుష్యంతో ఎదురవుతున్న ఇబ్బందులు హైదరాబాద్ వాసులకు రావొద్దంటే అందరం బాధ్యతగా మొక్క�
హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఎలా పెరిగిపోతుందో మనందరం చూస్తున్నాం. అలాంటి పరిస్థితి మన హైదరాబాద్ నగరానికి రాకూడదంటే మనందరం బాధ్యతగా ఎవరికి వారు మొక్కలు నాటి వాటిన
‘వృక్షవేదం’ కేవలం ఛాయాచిత్రాలతో కూడిన అందమైన పుస్తకం మాత్రమే కాదు. ఇందులో భారతీయ ఆత్మ ఉంది. తెలం గాణ నలుచెరగులా పరుచుకున్న ప్రకృతి ఉంది. ఈ నేలమీదికి అతి థుల్లా వచ్చిన మనిషి ఏం చేయాలో కర్తవ్యబోధ చేస్తుంది.
వృక్షాలుగా మారిన హరితహారం మొక్కలు సింగరేణి డైరెక్టర్ బలరాం కృషి ఫలవంతం ఎంపీ సంతోష్కుమార్ హర్షం హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలు నాటి.. అవి వృక్షాలుగా ఎదిగేలా చేసి చి
హైదరాబాద్ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్క నాటారు. మంగళవారం రాజ్భవన్ ఆవరణలో సీజేఐ మొక్క నాటారు. పర్యావరణ సమతుల్యత�