హైదరాబాద్ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్క నాటారు. మంగళవారం రాజ్భవన్ ఆవరణలో సీజేఐ మొక్క నాటారు. పర్యావరణ సమతుల్యత�
ఎంపీ లింగయ్య యాదవ్ | వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అద్భుతమైందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): బాలీవుడ్ నటుడు అజయ్దేవగణ్కు ఎంపీ, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా దండుమైలారం ఇండస్ట్రియల్ పార్క్లో �
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి | రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఈ రోజు తన పుట్టినరోజును పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మొక్కలు నాటార�
సుల్తాన్బజార్,జూన్ 5: తెలంగాణ రాష్ర్టా న్ని హరిత తెలంగాణగా మార్చడానికి రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఎంతో మహోత్తమమైనదని నగర సీపీ అం జనీ కుమార�
అటవీశాఖ, గ్రీన్ చాలెంజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం రాజ్భవన్లో మొక్కలునాటిన ఎంపీ సంతోష్కుమార్ రాజ్యసభ సభ్యుడికి గవర్నర్ అభినందన, సత్కారం ఈ యజ్ఞం మరింత ముందుకుసాగాలని తమిళిసై ఆకాంక్ష అటవీ కళాశాలలో భా�
హైదరాబాద్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం రాజ్ భవన్ ఆవరణలో మొక్కలను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ శ్రీకారకర్త, ఎంపీ జె. సంతోష్ కుమార్ కూడా �
గ్రీన్ ఇండియా చాలెంజ్కు ప్రధాని ప్రశంస వృక్షవేదం పుస్తకం అందరూ చదవాలి ఎంపీ సంతోష్కుమార్కు అభినందన లేఖ ప్రత్యేక ప్రతినిధి, మే 28 (నమస్తే తెలంగాణ):‘భూమి మన తల్లి.. మనం ఆమె పిల్లలం.. ధరణి మాతను గౌరవించి పచ్చ
PM Praised MP Santhosh: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలుసుకున్న తనకు మనసు ఉప్పొంగిందని పేర్కొంటూ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్కు ప్రధాని మోదీ ప్రత్యేకంగా లేఖ రాశారు.
ట్రీ ఆఫ్ యూనిటీ| వృక్షాలు జీవవైవిధ్యానికి, పర్యావరణ సమతుల్యానికి ప్రతీకలని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. జీవావరణంలో వృక్షాల ప్రాధాన్యతను చాటి చెప్పేలా యాభై ఏండ్ల క్రితం 'ట్రీ ఆఫ్ యూ