హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఎలా పెరిగిపోతుందో మనందరం చూస్తున్నాం. అలాంటి పరిస్థితి మన హైదరాబాద్ నగరానికి రాకూడదంటే మనందరం బాధ్యతగా ఎవరికి వారు మొక్కలు నాటి వాటిన
‘వృక్షవేదం’ కేవలం ఛాయాచిత్రాలతో కూడిన అందమైన పుస్తకం మాత్రమే కాదు. ఇందులో భారతీయ ఆత్మ ఉంది. తెలం గాణ నలుచెరగులా పరుచుకున్న ప్రకృతి ఉంది. ఈ నేలమీదికి అతి థుల్లా వచ్చిన మనిషి ఏం చేయాలో కర్తవ్యబోధ చేస్తుంది.
వృక్షాలుగా మారిన హరితహారం మొక్కలు సింగరేణి డైరెక్టర్ బలరాం కృషి ఫలవంతం ఎంపీ సంతోష్కుమార్ హర్షం హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలు నాటి.. అవి వృక్షాలుగా ఎదిగేలా చేసి చి
హైదరాబాద్ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్క నాటారు. మంగళవారం రాజ్భవన్ ఆవరణలో సీజేఐ మొక్క నాటారు. పర్యావరణ సమతుల్యత�
ఎంపీ లింగయ్య యాదవ్ | వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అద్భుతమైందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): బాలీవుడ్ నటుడు అజయ్దేవగణ్కు ఎంపీ, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా దండుమైలారం ఇండస్ట్రియల్ పార్క్లో �
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి | రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఈ రోజు తన పుట్టినరోజును పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మొక్కలు నాటార�
సుల్తాన్బజార్,జూన్ 5: తెలంగాణ రాష్ర్టా న్ని హరిత తెలంగాణగా మార్చడానికి రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఎంతో మహోత్తమమైనదని నగర సీపీ అం జనీ కుమార�
అటవీశాఖ, గ్రీన్ చాలెంజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం రాజ్భవన్లో మొక్కలునాటిన ఎంపీ సంతోష్కుమార్ రాజ్యసభ సభ్యుడికి గవర్నర్ అభినందన, సత్కారం ఈ యజ్ఞం మరింత ముందుకుసాగాలని తమిళిసై ఆకాంక్ష అటవీ కళాశాలలో భా�
హైదరాబాద్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం రాజ్ భవన్ ఆవరణలో మొక్కలను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ శ్రీకారకర్త, ఎంపీ జె. సంతోష్ కుమార్ కూడా �