గ్రీన్ ఇండియా చాలెంజ్కు ప్రధాని ప్రశంస వృక్షవేదం పుస్తకం అందరూ చదవాలి ఎంపీ సంతోష్కుమార్కు అభినందన లేఖ ప్రత్యేక ప్రతినిధి, మే 28 (నమస్తే తెలంగాణ):‘భూమి మన తల్లి.. మనం ఆమె పిల్లలం.. ధరణి మాతను గౌరవించి పచ్చ
PM Praised MP Santhosh: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలుసుకున్న తనకు మనసు ఉప్పొంగిందని పేర్కొంటూ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్కు ప్రధాని మోదీ ప్రత్యేకంగా లేఖ రాశారు.
ట్రీ ఆఫ్ యూనిటీ| వృక్షాలు జీవవైవిధ్యానికి, పర్యావరణ సమతుల్యానికి ప్రతీకలని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. జీవావరణంలో వృక్షాల ప్రాధాన్యతను చాటి చెప్పేలా యాభై ఏండ్ల క్రితం 'ట్రీ ఆఫ్ యూ
హైదరాబాద్ : ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్ఫూర్తిగా తీసుకొని శనివారం తమ పెళ్లి రోజును పురస్కరించుకుని ఇంజనీర్ ఇన్ చీఫ్ (ENC) హరీ రామ్, అనిత (Dy ENC) దంపతులు హైదరాబాద్లోని త�
హైదరాబాద్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రళయం వస్తున్న సమయంలో కూడా మీ చేతిలో ఒక మొక్క ఉంటే దాన్
నాగర్ కర్నూల్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా తన పుట్టిన రోజును పురస్కరించుకొని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్
హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్రావు సోమవారం మొక్కలు నాటారు. తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని మలక్
హైదరాబాద్ : తన పుట్టినరోజును పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా ట్రస్మా(తెలంగాణ రికగ్నైస్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్) అధ్యక్షుడు తానోబ ఆనంద్రావు ఆదివారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొ
లండన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్( టాక్) మహిళా నాయకురాలు శుష్మున రెడ్డి జన్మదినం సందర్భంగా మొక్కను నాటారు. ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఛాలెంజ్ మేరకు.. రీడింగ్ న