పచ్చని ప్రకృతిని అందించేందుకు నిర్విరామంగా సాగుతున్నది గ్రీన్ ఇండియా కార్యక్రమం. జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమంలో సినీతారలు భాగమవుతున్నారు. తాజాగా హీరో నితిన్ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జుబ్లీహిల్స్లోని తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ…పర్యావరణ హితమైన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా సంతోష్ గారికి కృతజ్ఞతలు