నా జీవితాంతం మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగించాలన్న ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను ప్రారంభించనని మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా
గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మాజీ మంత్రి జోగు రామన్న పిచ్చిమొక్కల స్థానంలో పచ్చని అడవిని రూపొందించడం నిజంగా స్ఫూర్తిదాయకమని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్కుమార్ అభినం�
వివాహ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటే నూతన దంపతులు రెండు మొక్కలు నాటాలని వినూత్న నిర్ణయం తీసుకొన్న కడ్తాల్ పంచాయతీపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ గ్రామ పంచాయతీలో జరిగిన వివాహాలక�
మానవాళికి పచ్చని ప్రకృతిని ప్రసాదించేందుకు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం ’గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఐదో వసంతంలోకి అడుగుపెట్టిన ఈ కార్యక్రమంలో సినీ తారలు ఉత్సాహంగా పాల్గొంటున్�
పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఐదో వసంతంలోకి కార్యక్రమం అడుగుపెట్టింది. సినీ తారలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ పచ్చదనం పెంచాలనే స్�
పుడమికి పచ్చలహారం అలంకరించేందుకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన అపూర్వ కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఈ కార్యక్రమంలో ఎంతోమంది సినీతారలు పాల్గొంటూ ప్రజల్లోకి తీసుకెళ్తున
పచ్చని ప్రకృతిని అందించేందుకు నిర్విరామంగా సాగుతున్నది గ్రీన్ ఇండియా కార్యక్రమం. జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమంలో సినీతారలు భాగమవుతున్నారు. తాజాగా హీరో నితిన్ గ్రీన్ ఇండియా చాలెంజ
పర్యావరణ సంపదను పరిరక్షించుకునేందుకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన అద్భుత కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఎంతోమంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అవుతున్నారు.