హరిత రాష్ట్రమే లక్ష్యంగా ప్రవేశ పెట్టిన తెలంగాణకు హరిత హారం కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటికే ఏడు విడుతలుగా చేపట్టిన కార్యక్రమాల ద్వారా గ్రామాలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడుతు న్నాయి. కా
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటికే ఏడు విడుతలు పూర్తవగా భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ‘�
బాలీవుడ్ హీరో కునాల్ ఖేమూ, దర్శకుడు కేన్ ఘోష్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ కేబీఆర్ పార్కులో మొక్కలు నాటారు. గొప్ప పర్యావరణ హిత కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంత�
దేశాన్ని పచ్చగా మార్చేందుకు ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంపై ప్రపంచ పర్యావరణవేత్త ఎరిక్ సోల్హెమ్ ప్రశంసలు కురిపించారు. ఇది పుడమితల్లిని చల�
హైదరాబాద్ : టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్ ఆలోచింపజేసే ట్వీట్ చేశారు. ఏప్రిల్ 1న ఎవరినైనా ఫూల్ చేయాలని ప్రయత్నించడం సాధారణమని సంతోష్ కుమార్ తన ట్వీ
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమ రూపకర్త సంతోష్కుమార్ అరుదైన గౌరవం లభించింది. జైపూర్లోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మేనేజ్మె�
పచ్చని ప్రకృతిని అందించేందుకు నిర్విరామంగా సాగుతున్నది గ్రీన్ ఇండియా కార్యక్రమం. జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమంలో సినీతారలు భాగమవుతున్నారు. తాజాగా హీరో నితిన్ గ్రీన్ ఇండియా చాలెంజ
హైదరాబాద్ : అభివృద్ది, సంక్షేమ పథకాల్లో దేశానికే దిక్సూచిగా ఉన్న తెలంగాణ హరితనిధి ఏర్పాటుతో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రం పచ్చబడాలనే ముఖ్యమంత్రి కేసీయ�
ఎనిమిదో విడుత హరితహారానికి రంగారెడ్డి జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. గతేడాదిలాగే ఈ సారి కూడా లక్ష్యానికి మించి మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా ఎన్ని మొక�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో సినీ నటుడు మనోజ్ నందం పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగ
Baobab Trees | అక్కినేని నాగార్జున ప్రకృతిపై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నాడు. హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న 1080 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ను దత్తత తీసుకున్నాడు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా, గ్రీన్ ఇం�
హైదరాబాద్ : తెలంగాణలో 1,080 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ను దత్తత తీసుకుంటున్నట్లు సినీ నటుడు అక్కినేని నాగార్జున గతంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా, గ్ర�