65వ జాతీయ రహదారికి ఇరువైపులా హరితహారం కార్యక్రమానికి అటవీ శాఖ శ్రీకారం ఎదుగుతున్న మొక్కలు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు కోహీర్, అక్టోబర్ 18 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి హరితహారాన్ని
పర్యావరణ పరిరక్షణలో అడవులు కీలకపాత్ర వహిస్తాయి. అడవులు లేకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకమే. కాబట్టి ప్రతి మనిషి తనవంతు ప్రయత్నంగా మొక్కలు పెంచాలి. పర్యావరణ పరిరక్షణకు, అడవుల సంరక్షణకూ తెలంగాణ ప్రభుత్వం చే�
కడ్తాల్ : మానవ మనుగడకు మొక్కలే ఆధారమని, ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన టీఆర్ఎస్ జిల్లా నాయకుడు భాస్కర్ర�
హరితహారానికి పలువురి అండ మొక్కల పెంపకం, వాటి సంరక్షణకు ట్రీ గార్డుల పంపిణీ రూ.లక్షలు వెచ్చించి ఆదర్శంగా నిలుస్తున్న పలువురు హరితనిధిపై జిల్లాలో సర్వత్రా సంతోషం నిర్మల్ అర్బన్, అక్టోబర్ 12 : ప్రజా ఆరోగ్
ఆసిఫాబాద్కు మూడు,మంచిర్యాలకు ఐదు, ఆదిలాబాద్కు ఆరు, నిర్మల్కు తొమ్మిదో స్థానం యేటా రికార్డు స్థాయిలో వర్షపాతం అడవుల సంరక్షణకు సర్కారు చర్యలే కారణం అటవీ విస్తీర్ణంలో రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాకు నాలుగు
సికింద్రాబాద్,అక్టోబర్ 11 :చూసేందుకు రెండడుగుల ఎత్తు మాత్రమే ఉంటాయి. చిన్న తొట్టిలో హోయలు పోతాయి. గుబురుగా పెరిగి ఆకర్షిస్తుంటాయి. అవే బోన్సా య్ వృక్షాలు. ఇటీవల వీటి పెంపకం ఊపందుకుంటుంది. ఇంటి ఆవరణలో స్�
చార్మినార్, అక్టోబర్ 10 : భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలన్నదే ప్రభు త్వ సంకల్పం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. అధికార�
ఆసరా పింఛన్ నుంచి రూ.6 ఇచ్చేందుకు గ్రామసభలో తీర్మానం కోటపల్లి : హరిత నిధికి ఆసరా పింఛన్దారులు జై కొట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ హరిత తెలంగాణ లక్ష్య సాధన కోసం నాటిన మొక్కల సంరక్షణకు హరితనిధిని రూపొందించ
పచ్చదనం పెంపునకు దోహదం సినీ నటుడు జగపతిబాబు ప్రశంస ఎంపీ సంతోష్తో కలిసి మొక్కలు నాటిన జగపతి, ఇతర నటులు హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రకటించిన హరిత నిధి ఆలోచన ఎంతో గొప్పదని, తెలంగ�
హరితహారంతో నగరంలోని పలు పోలీస్స్టేషన్లు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. స్టేషన్కు వచ్చిన ప్రజల మనస్సును ఉల్లాసపరుస్తున్నాయి. మానసిక ఆందోళనతో స్టేషన్కు వస్తున్న బాధితులకు చల్లని గాలినిస్తూ ప్రశాంతతన�
ఏడాది గౌరవ వేతనం ప్రకటించినఅనూయ బిచ్కుంద, అక్టోబర్ 7: హరితనిధికి నిధులివ్వాలని సీఎం కేసీఆర్ పిలుపునకు కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజిద్నగర్ సర్పంచ్ అనూయ లక్ష్మీనారాయణ స్పందించారు. తన ఏడాది గ�