ప్రతి నెలా రూ.2 వేలు ఇచ్చేందుకు తీర్మానం సర్పంచ్, ఎంపీటీసీ కూడా రూ.500 చొప్పున ఇచ్చోడ, అక్టోబర్ 7: సీఎం కేసీఆర్ పిలుపు మేరకు హరిత నిధికి తోడ్పాటునందించేందుకు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామ �
హరితనిధికి ప్రతి నెలా రూ. ౩వేలు ఇచ్చేందుకు తీర్మానం ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామ పంచాయతీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ ఆదాయం నుంచి ప్రతినెలా రూ. 2వేలు, సర్పంచ్ , ఎంపీ�
(మేకల సత్యనారాయణ/నాగిళ్ల యాదయ్య) ఎల్బీనగర్ / చంపాపేట, అక్టోబర్ 06: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి పాలకులు హైదరాబాద్ నగరాన్ని కాంక్రిట్ జంగిల్గా మార్చేశారు. ఇలాంటి కాంక్రిట్ జింగిల్లో మొక్కలు నాటి పచ
నిజామాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న హరితహారంపై నిజామాబాద్ యువకుడు కే మనోజ్కుమార్ వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. పర్యావరణ పరిక్షణ
కొండాపూర్, అక్టోబర్ 6 : తెలంగాణ హరిత నిధికి హోప్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు కొండా విజయ్కుమార్ రూ.5 వేల విరాళం ఇచ్చారు. భవిష్యత్తు తరాలకు అతి గొప్ప సంపదైన సస్యశ్
ఆకట్టుకుంటున్న నిజామాబాద్ యువకుడు నిజామాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారంపై నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. పర్యావర
ఆకుపచ్చని రాష్ట్రమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం గ్రేటర్లో లక్ష్యానికి అడుగు దూరంలో ఉంది. ఈ ఏడాది ఏడో విడుతలో భాగంగా గ్రేటర్వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని బల్దియా సంకల్పించగా, ఇప్పటివర�
అద్దంకి-నార్కట్పల్లి మల్టీలేయర్ ప్లాంటేషన్ సక్సెస్ ప్రతి జిల్లాలో 250 కిలోమీటర్ల పరిధి లక్ష్యం ఏడు జిల్లాల్లో లక్ష్యానికి మించి మొక్కల పెంపకం చిట్టడవులను తలపిస్తున్న జాతీయ, రాష్ట్ర హైవేలు నల్లగొండ �
షట్పల్లి పింఛన్దారుల ఆదర్శం ప్రతినెలా రూ.6 ఇచ్చేందుకు సంసిద్ధత స్వచ్ఛందంగా ముందుకొచ్చిన 183 మంది కోటపల్లి, అక్టోబర్ 5: ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ రూపొందించిన హరితనిధికి మేము సైతమంటూ ఆసరా
కేసీఆర్ ఆలోచనలతో సుస్థిరాభివృద్ధి ప్రజలను భాగస్వాములను చేసే ఆలోచన హరితహారంతో రాష్ట్రంలో పెరిగిన గ్రీన్కవర్ పర్యావరణవేత్త మణికొండ వేదకుమార్ హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): వివక్షకు గురైన �
కొందరు తల్లి దండ్రులు తమ సంతానం కోసం తరతరాలు తిన్నా తరగని ఆస్తులు కూడబెడతారు. కానీ భూగోళమే నివాసయోగ్యంగా లేనప్పుడు, మానవాళి మాత్రమే కాదు, సమస్త జీవరాశి అంతరించి పోయే ప్రమాదం ఏర్పడిన తరువాత, ఎన్ని ఆస్తులు
2014కు ముందు అటవీ విస్తీర్ణం: 1% 2021లో జిల్లాలో అడవులు: 10.8% 2016లో జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత: 50 2019 తర్వాత ఎన్నడూ 44 డిగ్రీలు దాటలేదు జిల్లాలో హరితహారం ఫలాలు ఏటికేడు పెరుగుతున్న పచ్చదనం 6 డిగ్రీల మేర తగ్గిన ఉష్ణోగ్రతలు �