Nataraj master | తెలంగాణను హరితవనంగా తీర్చిదిద్దడానికి ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా అపూర్వ స్పందన లభించింది. ఇందులో భాగంగా డ్యాన్స్ మాస్టర్ నటరాజ్
పర్యావరణ పరిరక్షణ, కాలుష్యరహిత సమాజం కోసం ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని జయప్రదం చేస్తున్నారు. సోమవారం నటుడు అమిత
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా బిగ్బాస్ ఫేమ్ శ్వేతావర్మ ఆదివారం జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లోని జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు.
నిజామాబాద్ : తన పుట్టిన రోజు సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. జిల్లాలోని బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో ముందుగా పల్లె ప్రకృతి వ�
Green India Challenge | దేశ రాజధాని ఢిల్లీలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్తో కలిసి లక్షలు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చ్టుటారు. కరోల్ భాగ్ జోన్ నరైనా ఇండ
పర్యావరణ సంపదను పరిరక్షించుకునేందుకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన అద్భుత కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఎంతోమంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అవుతున్నారు.
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా.. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, సినీ నటుడు విష్ణు విశాల�
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ (Green India challenge) విజయవంతంగా కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి ప్రముఖుల
గ్రీన్ ఇండియా చాలెంజ్లో డాక్టర్ పద్మజారెడ్డి హైదరాబాద్, జనవరి 28 (నమస్తేతెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ చాలా గొప్ప కార్యక్రమమని, మొక్కలను నాటడం దైవకార్య�
పుడమితల్లికి హరితవర్ణకాంతుల్ని అద్దుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్విఘ్నంగా సాగిపోతున్నది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగమై ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగం�
దుకాణాల రెన్యువల్కు రూ.వెయ్యి వసూలు ఆయా శాఖలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : హరితనిధి సెస్ను సమీకరించేందుకు ఆయా శాఖలు చర్యలు చేపట్టాలని ప్రభు
మంత్రి చైర్పర్సన్గా రాష్ట్రస్థాయిలో కమిటీ విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ హరిత నిధి (గ్రీన్ ఫండ్) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువార�
గ్రీన్ చాలెంజ్ స్ఫూర్తితో హీరో నాగార్జున నిర్ణయం ఎంపీ సంతోష్ సమక్షంలో బిగ్బాస్ వేదికపై ప్రకటన వచ్చే 3 వారాలు మూడు మొక్కలు నాటాలని ఎంపీ సంతోష్ పిలుపు హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎ�
చెట్టు ముందా, విత్తు ముందా అన్న ప్రశ్న ఎడతెగనిది. కానీ మనిషి ముందా, చెట్టు ముందా అంటే మాత్రం స్పష్టమైన జవాబు వినిపిస్తుంది. భూమ్మీద చెట్టు పుట్టాకే… మనిషి మనుగడకు అనువైన వాతావరణం ఏర్పడింది. మనం పీల్చే ప్ర�