Gellu Srinivas | 20 నెలలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మత్తు చేయాల్సింది పోయి కాళేశ్వరం కమిషన్ పేరు మీద కేసీఆర్ మీద విష ప్రచారం చేస్తున్నారన్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు �
మహాన్యూస్ టీవీ కార్యాలయంపై దాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్తోపాటు 12 మందికి నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ భారతి సోమవారం షరతులతో �
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొన్నిరోజులుగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న మహా టీవీ న్యూస్ చానల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇల్లెందు బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో యువతను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస�
రాష్ట్రంలో రాబందుల పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హోంశాఖను తన దగ్గర పెట్టుకొని వ్యవస్థలను ధ్వంసం చేస�
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని, వీసీలను నియమించే అధికారం గవర్నర్కు కట్టబెట్టడం విడ్డూరమని మాజీ ఎంపీ వినోద్కుమార్ విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి హామీ ఇచ్చారు.
45 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెను విరమిస్తున్నట్టు మత్స్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ రమేశ్, ప్రధాన కార్యదర్శి బీ ఏసుదాస్ మంగళవారం ప్రకటించారు.
వసతి గృహాల్లో ఆశ్రయం పొందుతూ ఉన్నత విద్యనభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థులకు చెల్లించాల్సిన మెస్, కాస్మోటిక్ చార్జీలను 25 శాతం పెంచాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.
‘హుజూరాబాద్ ఎమ్మె ల్యే ఈటల రాజేందర్ ఇక్కడ ఓటమి భయంతోనే గజ్వేల్లో సీఎం కేసీఆర్పై పోటీ చేస్తానని ప్రేలాపనలు చేస్తున్నాడు.. అడ్రస్ లేని ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడు