ఆదివారం తన పుట్టినరోజును పురస్కరించుకొని హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లో మొక్కలు నాటిన ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్. చిత్రంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే కృష్ణారావు టీజీవో అధ్యక్షురాలు మమత తదితరులు.