కూకట్పల్లి నియోజకవర్గంలో పలు చెరువులను అభివృద్ధి చేశామని, మిగిలిపోయిన చెరువులను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కురుమయ్యగారి నవీన్ కుమార్
Doddi komuraiya | ఇవాళ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ హస్మత్ పేట అంజయ్య నగర్లో నిర్వహించిన దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమానికి కృష్ణారావుతోపాటు ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్ద
MLC Naveen Kumar | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన గురించి గత కొన్ని రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న, చేస్తున్న ప్రచారం అవాస్తవం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ స్పష్టం చేశారు.
కూకట్పల్లిలో ఎమ్మెల్సీ నవీన్కుమార్ రూ. 90 లక్షల వ్యయంతో మాధవరం సుశీల మెమోరియల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని పునర్ నిర్మించారు. ఆధునిక వసతులు కల్పించారు.