ఏసుక్రీస్తు మార్గం అనుసరణీయమని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బోయపల్లి కల్వరికొండపై ఆదివారం నిర్వహించిన ఈస్టర్ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ విగ్రహం నిర్మించడం, కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం గొప్ప విషయమని ఉత్సవ కమిటీ వరింగ్ చైర్మన్ మేడి పాపయ్య మాదిగ �
సీఎం కేసీఆర్ బర్త్డే కానుకగా నిరుపేద జంటలకు అన్నీ తానై పెండ్లి చేసి సాగనంపి తన పెద్ద మనసు చాటుకున్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. కేసీఆర్ పుట్టిన రోజున రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా గోదావరిఖనిలో ఏ�
కొత్త సంవత్సరం నేపథ్యంలో మెదక్ జిల్లాలో మద్యం విక్రయాలు జోరుగా జరిగాయి. మద్యం ప్రియులు దండిగా మద్యాన్ని కొనుగోలు చేసి తాగేశారు. డిసెంబర్ 31న ఒక్క రోజులో జిల్లా వ్యాప్తంగా రూ.2.85 కోట్ల మద్యాన్ని విక్రయించ
వైకుంఠనాథుడి చల్లని చూపు ప్రసరించే కాలం. దేవతలంతా వేకువ వేళ శ్రీహరిని అర్చించే సమయం. ఉత్తర ద్వారం నుంచి శేషశయనుడిని దర్శించి తరించే పర్వం ‘వైకుంఠ ఏకాదశి’. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న ‘మ�
ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాల్లో ప్రాధాన్యత కలిగిన గుస్సాడీ నృత్యం వందే భారతం కోసం ఎంపికైనట్లు పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి, నాగ్పూర్లో సౌత్స్థా�
దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి. పలు ఆలయాల్లో తొలి రోజు అమ్మవారు బాలాత్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే సుప్రభాతం, అభిషేక�
ఉమ్మడి జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరాలకు విశేష స్పందన లభించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుక�
సామూహిక జాతీయ గీతాలాపనతో సమైక్యతా స్ఫూర్తిని చాటాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆకాంక్షించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాప
పీరీల పండుగ అనగానే ఉమ్మడి జిల్లాలో ముందుగా గుర్తుకు వచ్చేది గండివేట్ గ్రామంలోని కాశీందులా సవారీ మాత్రమే. ఊరు ఊరంతా కలిసి కులమతాలకు అతీతంగా పీరీల పండుగను ఘనంగా జరుపుకోవడంతోపాటు మతసామరస్యాన్ని చాటడం గం
స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ.. వజ్రోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నాటి పోరాట యోధులను, వారి త్యాగాలను స్మరించుకుంటూనే, నేటి యువతలో దేశభక్తి�
శ్రావణ మాసం, ఆదివారం సెలవుదినం కావడంతో వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో రద్దీగా కనిపించింది. వేకువజామునుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి కల్యాణకట్టలో తలనీలాలను సమర్పించుక�
శ్రావణమాసంలో వచ్చే శుక్ల పంచమిని నాగపంచమిగా జరుపుకోవటం ఆనవాయితీ. ఆదిశేషుడు తనకు చేసిన సేవకు మెచ్చిన శ్రీమహావిష్ణువు అతడిని ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. సర్పజాతి ఆవిర్భవించిన శ్రావణ శుక్ల పంచమి నాడు సృ�
భారతదేశ నైపుణ్యాలకు పర్యాయపదంగా, ఒకనాడు ప్రపంచం మొత్తం అబ్బురపడేలా చేసిన ఖాదీకి కేంద్రం ఉరి వేస్తున్నది. చేతితో నేసిన బట్టతో మాత్రమే జాతీయ జెండాను తయారు చేయాలని ‘ఫ్లాగ్ కోడ్-2002’ తెలియజేస్తున్నది. కానీ