Seed Ganesha | సంప్రదాయం, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ (GIC) లో భాగంగా సీడ్ గణపతి విగ్రహాలను తెలుగు నటుడు, నిర్మాత నారా రోహిత్ సుందరకాం�
పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్టీపీసీలోని శ్రీ భగవతీ యూత్ అధ్యక్షుడు కొంకటి రవిగౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీపీసీ ష్టానగర్లో పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. కాలనీలోని ఖాళీ ప్రదేశాల్లో దాదా�
Haritha Haram | నాడు ఎక్కడ చూసినా పచ్చదనంతో కళకళ లాడిన హరితహారం మొక్కలు.. నేడు ఆ అధికారుల వైఫల్యంతో ఎండిపోయాయి. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు కూడా ఎండిపోయి కళావిహీ
జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల ఖమ్మం కలెక్టరేట్లో జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులతో పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు రాష్ట్ర ఉప ము�
కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశ పెట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని నీరుగారుస్తున్నది. హరితహారం పేరును వనమహోత్సవంగా మార్చిన ప్రభుత్వం ప్రతి ఏటా నాటే మొక్కల సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నది. �
పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం (Haritha Haram) ద్వారా ఖాళీ స్థలాలను గుర్తించి కోట్లాది మొక్కలను నాటింది. దీంతో పదేండ్లలో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ�
హరితహారంలో భాగంగా ఏర్పాటు చేసిన అవెన్యూ ప్లాంటేషన్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు, ఆరోగ్య తెలంగాణే ధ్యేయంగా కోట్లాది రూపాయల ఖర్చుతో పెంచిన మొక్కలు ఎదుగకముందే బుగ్గిపాలవుతున్నాయి.
Chevella | గ్రామాల్లో మొక్కు నాటితే పచ్చదనంతో పాటు కాలుష్యాని తగ్గించి, వర్షాలు సమవృద్ధిగా కురువడంతో భూగర్బ జలాలు పెరుగుతాయని గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామానికి ఒక పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరితహారం (Haritha Haram) కార్యక్రమం కింద నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడుతూ పదేండ్లపాటు పకృతి రమణీయతను సంతరించుకున్నది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు హరిత ప్రేమికుడని కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ప్రశంసించారు. హరితహారం కార్యక్రమం ద్వారా తన పదేండ్లపాలనలో రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెల
Himanshu Rao | సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే కేసీఆర్ మనువడు హిమాన్షు రావు.. మరో అడుగు ముందుకు వేశారు. ఈసారి వ్యవసాయ క్షేత్రంలో పార బట్టి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఓ మొక్కను నాటి.. �
తెలంగాణ జీవవైవిధ్యానికి నెలవుగా మారింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన హరితహారం, మిషన్ కాకతీయ పథకాలతో తెలంగాణ పర్యావరణం జీవ వైవిధ్యాన్ని సంతరించుకున్నది. దీంతో విదేశీ పక్షులతో పాటు అత్యంత అరుదైన �