పర్యావరణ పరిరక్షణ కోసం.. భవిష్యత్ తరాల కోసం పచ్చదనాన్ని పెంచేందుకు కంకణం కట్టుకున్న రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2015లో హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి లక్ష్యాన్ని నిర్దేశి�
ఆకుపచ్చని తెలంగాణగా మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది.
హరిత తెలంగాణే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించింది. హరితహారంలో నాటిన మొక్క లు ఏపుగా పెరిగి పచ్చదనంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
హరితహారంలో భాగంగా గతంలో రోడ్ల వెంట నాటిన అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు ప్రస్తుతం మట్టిలో కలిసిపోయాయి. మండలంలోని పంచాయతీల కార్యదర్శులు, మండల అధికారుల పర్యవేక్షణ లేక వేలాది మొక్కలు ఆనవాళ్లు కోల్పోయాయి. ఎల�
అటవీ విస్తీర్ణం 33శాతం పెంచాలనే కృతనిశ్ఛయంతో 2015లో మొదలైన హరితహారం కార్యక్రమ లక్ష్యం ప్రభుత్వం మారడంతో నీరుగారుతున్నది. ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారుతో ఎటు చూసినా కళావిహీనమైన దుర�
మండలంలోని ఆరెపల్లి-ఆత్మకూరు దారిలో అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా హరితహారంలో పెంచిన చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. వ్యవసాయ వ్యర్థాలను రోడ్ల పకన పోసి ఉంచడంతో గుర్తు తెలియని వ్యక్తులు మంట పెట్టడంతో హరితహారం చ
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారి నీడను, చల్లదనాన్ని, ఫలాలనందిస్తున్నాయి. కాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పచ్చదనం పెంచాలని చెబుతున్నా, క్షేత్రస్థా
రాష్ర్టాన్ని హరితవనంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువ
కరెంట్ తీగెల మరమ్మతుల సాకుతో విద్యుత్తు అధికారులు ఏపుగా పెరిగిన హరితహారం వృక్షాలను నరికేస్తున్నారు. కొమ్మలు మాత్రమే తొలగించాల్సి ఉండగా ఏకంగా పెద్దపెద్ద చెట్లను కొడుతుండటంపై పర్యావరణ ప్రేమికులు ఆగ్ర
నాడు తెలంగాణ సంరక్షణార్థం మొక్కగా మొలిచి, నేడు మానై తెలంగాణకు సుజలాలు, సుఫలాలను అందించిన పార్టీ ‘బీఆర్ఎస్'. దశాబ్దకాలంలో ఆకలి తెలంగాణను అన్నపూర్ణగా, పారిశ్రామిక కేంద్రంగా, ఐటీ హబ్గా తీర్చిదిద్దిన ప్ర
కేసీఆర్ సర్కారు హరితహారంలో భాగంగా పలుచోట్ల నాటిన మొక్కలు ఎండిపోయాయి. మంచిర్యాల పట్టణంలోని గ్రీన్సిటీతో పాటు పండ్ల వనంలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటగా, ఏపుగా పెరిగి కళకళలాడాయి.
గత కేసీఆర్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి విడతల వారీగా అమలు చేస్తూ తీరొక్క మొక్కలు నాటింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాల్లో, పొలం గట్లపై నా
హరిత లక్ష్యం ఖరారైంది. 2024 లో రంగారెడ్డి జిల్లాలో 25 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి యేటా 70-80 లక్షల వరకు మొక్కలను నాటించేలా వివిధ శాఖలు చర్యలు చేపట్టాయి.