భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని మున్సిపల్శాఖ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పమేలా సత్పతి అన్నారు.
ఈ రోజు ఎక్కడెక్కడ మొక్క లు నాటారు? ఏయే ట్రాక్టర్లలో ఏయే నర్సరీల నుంచి మొక్కలు తీసుకెళ్లారు? ఏ రకమైన మొక్కలు ఎన్ని తీసుకెళ్లారు? గతంలో నాటిన మొక్కల్లో చనిపోయినవి ఎన్ని ఉ న్నాయి? ఇంకా లక్ష్యం చేరుకునేందుకు �
కోటి వృక్షార్చనలో లక్ష్యానికి మించి మొక్కలు నాటి విజయవంతం చేశారని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అభినందించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన కోటివృక్షార్చన విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా మేడ్చల్, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో కోటివృక్షార్చన�
కొత్తగా ఇల్లు నిర్మించేవారు ముందుగా మొక్కలు నాటాలని అబ్కారీ, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. శనివారం మహబూబ్నగర్ బైపాస్ రోడ్డు డివైడర్పై ఖర్జురా మొక్కలు నాటి.. జిల్లాలో 4లక్షల 20వేల �
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో వరంగల్ రంగశాయిపేటలోని మంకీ ఫుడ్ కో
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోటి వృక్షార్చనలో భాగంగా ఒక్క రోజు ఒక కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సవాహంగా నిర్వహించార�
భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ఉమ్మడి జిల్లాలో శనివారం నిర్వహించిన ‘కోటి వృక్షార్చన’తో పుడమితల్లి పులకరించింది. సబ్బండ వర్ణాలు కదం తొక్కి మొక్కలు నాటగా పల్లెలు, పట్టణాలు సందడిగా మారాయి.
పచ్చదనం ప్రగతికి ఇంధనం.. ఆహ్లాదానికి ఆలవాలం. ఈ విషయాన్ని గుర్తించిన సీఏం కేసీఆర్ హరిత హారం పథకంతో తెలంగాణకు పచ్చని అందాలు అద్దారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్ఠాత్మక పథకం 8 విడతలు విజయవంతంగా పూర్
భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ‘హరిత’యజ్ఞానికి ప్రభుత్వం పూనుకున్నది. ఇందులో భాగంగా ‘కోటి వృక్షార్చన’ చేపట్టనున్నది. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి జిల్లా వేదిక కానున్నది. జిల్లాలోని చిలుకూరు ఫారె�
భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం నిర్వహించే కోటి వృక్షార్చన (ఒక రోజు- కోటి మొకలు) కార్యక్రమానికి అంతా సిద్ధంచేసినట్టు అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు.
కొత్త కలెక్టరేట్ నుంచి పాలన ప్రారంభమైంది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయాల భవనాలను బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొత్త కలెక్టరేట్ వేద�
తెలంగాణకు హరితహారంలో భాగంగా నాటిన మొకల సంరక్షణ బాధ్యత అధికారులదేనని మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, పంచాయతీ అధికారులతో జిల్లాలో తెలంగాణక�
తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించడం.. పది తరాల వారికి అటవీ సంపదను అందించాలనే ఆలోచన, గొప్ప సంకల్పంతో ప్రవేశపెట్టిన తెలంగాణకు హరితహారం అనేది చాలా గొప్ప అంశమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రంగారెడ్�
హరితహారంలో ప్రజలు భాగస్వాములు కావాలని మేడ్చల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చీర్ల రమేశ్ సూచించారు. మున్సిపాలిటీలో ఆయన గురువారం ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాళీ స్థలాల్లో