కాంక్రిట్ జంగిల్గా మారిన గద్వాల పట్టణానికి కొ త్త రూపురేఖలు అద్దారు.. రోజురోజుకు కాలుష్యంతో దిగజారిపోతున్న ప్రాణవాయివుకు కొత్త ఊపిరి పోశారు. ప్రతినిత్యం ఆహ్లాదమైన వాతావరణంలో ప్రజలు ఉం డేలా.. ఉత్సాహంగ�
వాయుకాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ నగరం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. తెలంగాణలో మాత్రం అది తగ్గుముఖం పట్టింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం వంటి కార్యక్రమాలతో రాష్ట్రంలో గాలిలో నాణ్యత 11 శాతం పెరిగిం
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే)లో గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా పెరిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను రాజ్యసభ సభ్యుడు సంతోష్�
పరిశుభ్రతా కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం టాప్లో నిలిచింది. కేంద్రం తలపెట్టిన స్వచ్ఛతా హి సేవ (ఎస్హెచ్ఎస్)లో అగ్రస్థానం సాధించింది. ఎస్హెచ్ఎస్లో భాగంగా దేశంలో అత్యధిక కార్యక్రమాలు నిర్వహించి�
అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. అందుకే తెలంగాణ (Telangana) ఏర్పాటైన తొలినాళ్లలోనే సమతుల్య పర్యావరణం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని చెప్పారు.
ప్రభుత్వ పథకాల అమల్లో వరంగల్ జిల్లా అగ్రభాగాన నిలుస్తున్నది. నిర్దేశిత లక్ష్యాలను అధిగమిస్తున్నది. ఇందుకు కృషి చేస్తున్న అధికార యంత్రాంగం ప్రశంసలు అందుకుంటున్నది. తాజాగా తెలంగాణ హరితహారం కార్యక్రమం �
సంపద వనాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయా మండలాల్లో ఏర్పాటు చేయాలని భావించింది. నిర్మల్ జిల్లాకు మూడింటిని కేటాయించగా, స్థలం సమస్య కారణంగా కడెం మండల కేం�
భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని మున్సిపల్శాఖ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పమేలా సత్పతి అన్నారు.
ఈ రోజు ఎక్కడెక్కడ మొక్క లు నాటారు? ఏయే ట్రాక్టర్లలో ఏయే నర్సరీల నుంచి మొక్కలు తీసుకెళ్లారు? ఏ రకమైన మొక్కలు ఎన్ని తీసుకెళ్లారు? గతంలో నాటిన మొక్కల్లో చనిపోయినవి ఎన్ని ఉ న్నాయి? ఇంకా లక్ష్యం చేరుకునేందుకు �
కోటి వృక్షార్చనలో లక్ష్యానికి మించి మొక్కలు నాటి విజయవంతం చేశారని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అభినందించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన కోటివృక్షార్చన విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా మేడ్చల్, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో కోటివృక్షార్చన�
కొత్తగా ఇల్లు నిర్మించేవారు ముందుగా మొక్కలు నాటాలని అబ్కారీ, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. శనివారం మహబూబ్నగర్ బైపాస్ రోడ్డు డివైడర్పై ఖర్జురా మొక్కలు నాటి.. జిల్లాలో 4లక్షల 20వేల �
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో వరంగల్ రంగశాయిపేటలోని మంకీ ఫుడ్ కో
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోటి వృక్షార్చనలో భాగంగా ఒక్క రోజు ఒక కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సవాహంగా నిర్వహించార�
భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ఉమ్మడి జిల్లాలో శనివారం నిర్వహించిన ‘కోటి వృక్షార్చన’తో పుడమితల్లి పులకరించింది. సబ్బండ వర్ణాలు కదం తొక్కి మొక్కలు నాటగా పల్లెలు, పట్టణాలు సందడిగా మారాయి.