మంచాల మండలం వివిధ గ్రామాల్లో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగాయి. మండల పరిధిలోని జాపాల, మంచాల, ఆరుట్ల, పీసీతండా, లింగంపల్లి ప్రధాన రహదారి రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ప్రయాణికులకు ఎంతో
నగరంలో పచ్చదనం పెరిగేలా, కాలనీలన్నీ పచ్చని లోగిళ్లు అయ్యేలా ప్రభుత్వం హరితహారం పనులు ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అందులో భాగంగా తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమ పనులను జీహెచ్ఎంసీ, అర్బన్ బయో డైవర్శి
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో జలవనరుల శాఖ అధికారులు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. కాకతీయ కాలువ వెళ్లే మండలాల్లోని గ్రామాల్లో కెనాల్కు ఇరువైపులా ఉన్న ఇరిగేషన్ శాఖ స్థలంలో మొక్కలు నాటేం
హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలంలో నాటేందుకు మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిం చేం దుకు అధికారులు గ్రామాల్లో ఏర్పాట్లను
చేపట్టిన హరితహారం కార్యక్రమంతో సర్కారు బడులు పచ్చని చెట్లతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. యాచారం మండలంలోని తక్కళ్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఏపుగా పెరిగిన చెట్లతో నందనవనాన్ని తలపిస్తోంది.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం దేశానికి దిక్సూచిగా నిలిచిందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం పచ్చదనానికి కేరాఫ�
తెలంగాణ రాష్ట్రాన్ని హరితమయంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి పేర్కొన�
పుడమి తల్లికి వెలకట్టలేని ఆభరణం హరితహారం అని ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. దశాబ్దాలపాటు ధ్వంసమైన పర్యావరణానికి వరం హరితహారం అన్నారు. తెలంగాణ హరితహారం మహోద్యమంలా సాగుతున్నదని తెలిపారు. త�
Minister Indrakaran Reddy | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా అడవులకు పూర్వవైభవం వచ్చిందని, రాష్ట్రమంతటా పచ్చదనం పరిఢవిల్లుతుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్�
Minister Jagadish reddy | దేశంలో అత్యధిక గ్రీన్ రివల్యూషన్ సాధించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు.
Minister Koppula Eshwar | తెలంగాణకు మణిహారం హరితహారమని, చెట్లు పెంపకం వల్ల గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొని ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) పేర్కొన్నారు.
CM KCR | రంగారెడ్డి : తెలంగాణలో మళ్లీ మనమే గెలుస్తాం.. అందులో డౌటే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అనేక విజయాలు సాధిస్తూ ఇంత దూరం వచ్చిన ఈ రాష్ట్రాన్ని మనం బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని ప�
CM KCR | రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభ్యర్థన మేరకు మెడికల్ కాలేజీని మంజూరు చ�