రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పెండింగ్లో ఉన్న 1266 మంది కారుణ్య నియామకాలను రెండు వారాల్లో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
భాగ్యనగరం హరిత భవనాలకు ఆలవాలమవుతున్నది. స్వచ్ఛమైన గాలి.. పుష్కలమైన వెలుతురు.. ఆహ్లాదకర వాతావరణం.. ఇలా.. ప్రకృతితో కలిసి అడుగులు వేస్తూ ప్రతి క్షణాన్ని ఆస్వాదించేలా పచ్చదనం నిండిన గృహాలు అందంగా రూపుదిద్దుక
పచ్చని చెట్లతో సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం హరితహారం కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ప్
ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం ఎంతో అవసరమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. చెట్లను పెంచడం ద్వారా ఆరోగ్య అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
హరితహారం లక్ష్యాన్ని నేరేవేర్చేలా అధికారులు సన్నద్ధం అయ్యారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా హరితహారం కార్యక్రమంలో 63 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం, కాగా, ఇప్పటి వరకు 5 లక్షల మొక్కలు నాటారు. త్వరలోన
హరిత హారంలో నాటిన టేకు మొక్కలు అన్నదాతకు ఆదాయ వనరులుగా మారుతున్నాయి. ఐదేండ్ల క్రితం నాటిన టేకుమొక్కలు నేడు ఏపుగా పెరిగి రైతుకు ఆదాయ వనరులుగా తయారయ్యాయి. రామాయంపేట, నిజాంపేట మండలాల్లో ఉపాధి హామీ పథకంలో ప�
సంగారెడ్డి జిల్లాలో హరితహారం లక్ష్యాన్ని 100 శాతం సాధించాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషన ర్లు, ఇతర అధికారులతో హరితహా�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంతో పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదం పంచుతున్నాయి. న�
అంతరించి పోతున్న అడవులకు పునరుజ్జీవం పోయడం, ఫల, ఔషధ మొక్కలు పెంచి ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టా రు. ఇప్పటికే చేపట్టిన ఎనిమిది విడుతలు �
‘వనాలు పెరగాలి. వానలు వాపస్ రావాలి’ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నం సాకారమవుతోంది. ఇప్పటికే ఎనిమిది విడతలుగా నాటిన హరితహారం మొక్కలతో ఖమ్మం జిల్లా హరితావరణాన్ని సంతరించుకుంది. తాజాగా తొమ్మిదో విడతకు
ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చలహారాన్ని సింగారించుకోనున్నది. ఐదు జిల్లాలు పచ్చందాలతో పరిఢవిల్లనున్నాయి. పచ్చని మొక్కలతో హరిత తోరణాలు చిగురించనున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం 9వ విడ�
హరితహారంలో నాటిన మొక్కలు నేడు పచ్చదనంతో ఆకట్టుకుంటున్నాయి. చిన్న మొక్కలు నేడు ఏపుగా పెరిగి వృక్షాలుగా మారాయి. గత ఆరేండ్ల క్రితం నాటిన మొక్కలను సంరక్షించేందుకు పాఠశాల ఉపాధ్యాయులు చొరవ తీసుకున్నారు.
బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయానికి వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ అభివృద్ధి పనులు, పథకాల ప�