రాష్ట్రంలో అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, పచ్చదనం పెంపునకు సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలోని ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) అన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుతున్నారు. కానీ రైల్వే శాఖ తీరు ఇందుకు విరుద్ధంగా ఉన్నది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిలో భ�
Indrakaran Reddy | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపు�
KTR | హైదరాబాద్ : హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారాలన్న, బాగుపడాలన్నా పౌరుల భాగస్వామ్యం తప్పనిసరి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్స
Telangana Decade Celebrations | తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మానసపుత్రికగా చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమంతో రాష్ట్రమంతా పచ్చదనం పరుచుకుంటున్నది. హరితహారం ద్వారా ఇప్పటి వరకు 273.33 కోట్ల మొక్కలను నాటారు.
జంట నగరాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్న ట్యాంక్ బండ్కు సరికొత్త అందాలు తోడవుతున్నాయి. ట్యాంక్బండ్తో పాటు హుస్సేన్సాగర్ తీర ప్రాంతమంతా విద్యుదీపాలంకరణతో కాంతులీననుంది.
ఆ గురుకుల విద్యాలయం విద్యార్థుల పాలిట దేవాలయం. పచ్చని చెట్లతో ఆహ్లాద పరుస్తున్న చదువులమ్మ నిలయం. పట్టణానికి సుదూరంలో ఉన్నా రామాయంపేటకే అందాన్నిస్తున్నది. ఎక్కడాలేని వాతావరణం ఆ గురుకులంలోనే ఉంది.
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... ఇప్పటికే ఎనిమిది విడుతల్లో కోట్ల మొక్కలు నాటింది. ఇప్పుడు తొమ్మిదో విడతలోనూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని నిర్ణయించింది. ఎక్కడా వెనక్కి త
తెలంగాణను పచ్చలహారంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం సత్ఫలితాలిస్తున్నది. ఇప్పటికే ఎనిమిది విడతలు విజయవంతంగా పూర్తవగా, వచ్చే నెలలో తొమ్మిదో విడతను అమలు చేసేందుకు ప
తెలంగాణకు హరితహారం ప్రకృతికి మణిహారంగా నిలిచిందని కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రటరీ జావేద్ అక్తర్ ప్రశంసించారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపుపై అధ్యయనం చేసేందుకు శుక్ర, శనివారాల్లో తెలంగాణలో పర్యట�
Harita Haram | తెలంగాణ హరితహారం అద్భుతమైన కార్యక్రమమని కర్ణాటక రాష్ట్ర అడవులు, పర్యావరణ శాఖ అడిషనల్ చీఫ్ సెక్రెటరీ జావేద్ అక్తర్ అన్నారు. రెండు రోజుల పాటు ఆయన తెలంగాణలో పర్యటించారు. తెలంగాణకు హరితహారం, అందులో భాగ
ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా జీపీల్లో ప్రత్యేకంగా వేసవి ప్రణాళికలను సిద్ధం చేసింది. పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలతో అధికారులు ఉపాధి పని ప్రదేశా�
Telangana | హైదరాబాద్ : జిల్లాల్లో బ్లాక్ ప్లాంటేషన్ కోసం మైక్రో ప్లాన్ను సిద్ధం చేయాలని ఎనిమిది జిల్లా అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. కెనాల్ బండ్ ప్లాంటేషన్కు భారీ అవకాశా
చీమలపాడు ప్రమాద బాధిత కుటుంబాలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. ప్రభుత్వం తరఫున మంజూరైన ఎక్స్గ్రేషియాను ఖమ్మంలోని ఐడీవోసీలో చీమలపాడు ప్రమాద బాధిత కుటుంబ�