‘వానరాలు అడవులకు తిరిగి వెళ్లాలి. వానలు వాపస్ రావాలి’ అనే సంకల్పంతో సీఎం కేసీఆర్ స్వరాష్ట్రం వచ్చిన నాటి హరితహారం పథకాన్ని అమలు చేస్తున్నారు. పథకంతో ప్రతి గ్రామం, పట్టణం మొక్కలు పెంపకం ప్రారంభమైంది. గ�
ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా స్వరాష్ట్రంలో ఏర్పాటైన ‘హరితహారం’తో పల్లె, పట్నం పచ్చదనంతో మెరిసిపోతున్నది. ఉద్యమంలా సాగిన కోట్లాది మొక్కల పెంపకంతో ఇటు అడవుల విస్తీర్ణం గణనీయంగా పెరుగడమే గాక ఊరూవాడన హరి�
హరిత తెలంగాణ కోసం కృషి చేస్తున్న అభినవ అశోకుడు సీఎం కేసీఆర్ అని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ కొనియాడారు. సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారమని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మానస పుత్రిక హరితహారం (Haritha Haram) కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో మంచి ఫలితాలు ఇస్తున్నదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు.
సీమాంధ్ర పాలనలో ఎక్కడ చూసినా ఎడారి వా తావరణమే. తెలంగాణ ఏర్పాటయ్యాక నిరంతరం హరితహారం కార్యక్రమాలతో ప్రతి గ్రామం, పట్టణం పచ్చదనంతో వెల్లివిరుస్తున్నది. భీంపూర్ మండలంలోని 26 పంచాయతీలు, అనుబంధ గ్రామాల్లో ఎ�
రాష్ట్రంలో అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, పచ్చదనం పెంపునకు సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలోని ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) అన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుతున్నారు. కానీ రైల్వే శాఖ తీరు ఇందుకు విరుద్ధంగా ఉన్నది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిలో భ�
Indrakaran Reddy | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపు�
KTR | హైదరాబాద్ : హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారాలన్న, బాగుపడాలన్నా పౌరుల భాగస్వామ్యం తప్పనిసరి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్స
Telangana Decade Celebrations | తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మానసపుత్రికగా చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమంతో రాష్ట్రమంతా పచ్చదనం పరుచుకుంటున్నది. హరితహారం ద్వారా ఇప్పటి వరకు 273.33 కోట్ల మొక్కలను నాటారు.
జంట నగరాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్న ట్యాంక్ బండ్కు సరికొత్త అందాలు తోడవుతున్నాయి. ట్యాంక్బండ్తో పాటు హుస్సేన్సాగర్ తీర ప్రాంతమంతా విద్యుదీపాలంకరణతో కాంతులీననుంది.
ఆ గురుకుల విద్యాలయం విద్యార్థుల పాలిట దేవాలయం. పచ్చని చెట్లతో ఆహ్లాద పరుస్తున్న చదువులమ్మ నిలయం. పట్టణానికి సుదూరంలో ఉన్నా రామాయంపేటకే అందాన్నిస్తున్నది. ఎక్కడాలేని వాతావరణం ఆ గురుకులంలోనే ఉంది.
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... ఇప్పటికే ఎనిమిది విడుతల్లో కోట్ల మొక్కలు నాటింది. ఇప్పుడు తొమ్మిదో విడతలోనూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని నిర్ణయించింది. ఎక్కడా వెనక్కి త
తెలంగాణను పచ్చలహారంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం సత్ఫలితాలిస్తున్నది. ఇప్పటికే ఎనిమిది విడతలు విజయవంతంగా పూర్తవగా, వచ్చే నెలలో తొమ్మిదో విడతను అమలు చేసేందుకు ప