మహిళలు అన్ని రంగాల్లో ఆర్థిక ప్రగతి సాధించాలనే సంకల్పంతో ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నది. వారి అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకొన�
వృక్షో రక్షతే రక్షితః.. చెట్లను మనం రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయని పెద్దలు చెప్పిన మాటలు నేడు నిజమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆరు విడుతల్లో వ�
పచ్చదనం పెంపే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. హరితహారం సన్నాహాలు, ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో బీఆర్కే భవన్లో ఆమె సమీక్షి
KTR | హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరం జీవవైవిధ్యంలో గణనీయమైన వృద్ధిని సాధించిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం, పట్టణ ప్రకృతి వనాలు, నీటి వనరులు, అడవుల �
Telangana | పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలు ఇప్పుడు ఏపుగా పెరగడంతో అవికాస్త చిట్టడవులను తలపిస్తున్నాయి. మొక్కలకు నిత్యం నీటిని అందించడం వాటిని జాగ్రత్తగా సంరక్షించడంతో ఏపుగా పెరిగి గ్రామాల్లో అడవులుగా అ�
దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూల్ రూఫ్ పాలసీని (Cool Roof Policy) తీసుకొస్తున్నామని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కార్యక్రమమని చెప్పారు. మొదట తమ ఇంటిపై కూల్ రూఫ్ విధానం అమలుచేశామన్న
మండలంలోని కొనగట్టుపల్లి గ్రామానికి అరుదైన గౌరవం దక్కింది. గ్రామంలో 1700 మంది జనాభా, 1,165 ఓటర్లు ఉన్నారు. పది వార్డుల్లో 182 మందికి పింఛన్లు అందిస్తున్నారు. గ్రామంలో వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు పూర్తి చేశ�
హరితహారంలో భాగంగా గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న సర్కారు భూముల్లో బృహత్ పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ర్యాలపల్లిలో ఏర్పాటు చేసేందుకు అధికారులు గ్రామ పంచాయతీ
Minister Harish rao | ధరణి (Dharani) పోర్టల్తో సులభంగా, వేగవంతంగా పనులు జరుగుతున్నామని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా భూమి క్రయవిక్రయాలు చేయొచ్చని తెలిపారు. పైసా ఖర్చులేకుండా ఇంటికే పట�
కులవృత్తులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ వెళ్తున్న మంత్రి మార్గమధ్యంలోని తూప్రాన్, రామాయంపేట, చేగుంట మండల కేంద్ర�
పోడు భూములకు యాజమాన్య పట్టాలను అందించేందుకుగానూ జిల్లాస్థాయి కమిటీలో ఆమోదం పొందిన వాటికి పాస్ పుస్తకాల తయారీ చేపట్టాలని అధికారులను రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల వల్ల పచ్చదనం పెరిగిందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. 2015 నుంచి 2021 సంవత్సరాల మధ్య పచ్చదనం (గ్రీన్ కవర్) శాతం 7.70 శాతం పెర