Himanshu Rao | సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే కేసీఆర్ మనువడు హిమాన్షు రావు.. మరో అడుగు ముందుకు వేశారు. ఈసారి వ్యవసాయ క్షేత్రంలో పార బట్టి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఓ మొక్కను నాటి.. �
తెలంగాణ జీవవైవిధ్యానికి నెలవుగా మారింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన హరితహారం, మిషన్ కాకతీయ పథకాలతో తెలంగాణ పర్యావరణం జీవ వైవిధ్యాన్ని సంతరించుకున్నది. దీంతో విదేశీ పక్షులతో పాటు అత్యంత అరుదైన �
నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం పద్మన్నపల్లిలోని రోడ్డు పక్కన హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అవి ఏపుగా పెరిగి పొలానికి అడ్డంగా ఉన్నాయన్న ఉద్దేశంతో రైతు శ్రీకాంత్రెడ్డి ఈ నెల 20న 22 చెట్లను నరికివే�
కొలంబియాలోని కాలీలో 2024 అక్టోబర్ 28న జరిగిన జీవవైవిధ్య సదస్సులో ఐయూసీఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) తన మొదటి ప్రపంచ వృక్ష అధ్యయన నివేదికను విడుదల చేసింది. ప్రపంచంలోని 38 శాతం వృక
హరితహారం కార్యక్రమం పేరు మార్చి దానికి వన మహోత్సవం అని పేరు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దానిని అటకెక్కించింది. పర్యావరణం, నదులు, ప్రకృతికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని గొప్పలు చెప్తున్న రాష్ట్
Green India Challenge | హరిత భారత్ సాధన లక్ష్యంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అసోంలో మొదలు పెట్టిన కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. 2030 నాటికి అసోంలో ఒక కోటి మొక్కలు నాటాలనే లక్ష్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పని చేస్తోంద
మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమం వల్ల రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభు త్వం రాజ్యసభలో వెల్లడించ�
హరితహారంలో భాగంగా సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని రంగనాయక సాగర్ వద్ద ఏర్పాటుచేసిన బొటానికల్ గార్డెన్ నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. రంగనాయక సాగర్ వద్ద స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల సందర్భంగా త
హరితహారంపై అధికారుల నిర్లక్ష్యం వల్ల పర్యావరణ పరిరక్షణ లక్ష్యం నీరుగారుతున్నది. నాటిన మొక్కలను సంరక్షించడం మరిచి ఉన్న చెట్లను నరుకుతూ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు.
రాష్ట్రంలో అంతరించిపోతున్న అడవుల విస్తీర్ణం పెంచడంతోపాటు గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచేందుకు, వాతావరణ కాలుష్యం నివారణే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది.
అటవీ భూమి కనబడితే చాలు.. అందులో పాగా వేస్తున్నారు గాంధారి మండలంలోని పలు గ్రామాల ప్రజలు. అధికారుల నిర్లక్ష్యంతో విలువైన అటవీప్రాంతం మాయమైపోతున్నది. కనుమరుగవుతున్న అడవుల్లో తిరిగి చెట్లను పెంచడం కోసం కేస�
దుబ్బాక పట్టణంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. పారిశుధ్య పనులు చేపట్టకపోవడంతో సమస్యగా మారింది. దుబ్బాక పట్టణంలోని బస్టాండ్ నుంచి పాత సీనిమా రోడ్డులో మురుగు కాల్వలు శుభ్రం చే
హరితహారంపై గొడ్డలి వేటు పడింది. పచ్చదనమే ప్రగతికి మెట్టు అన్న లక్ష్యంతో బీఆర్ఎస్ హ యాంలో హరితహారంలో నాటిన మొ క్కలు ఏపుగా పెరిగి నీడనిస్తున్నాయి. ఇప్పుడు ఆ చెట్లకు కరెంట్ లైన్లు శాపంగా మారి గొడ్డలి వే�