పచ్చలహారం కోసం విరివిగా నాటిన మొక్కలు దోమల నివారణపై అవగాహన హరితహారం కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వినాయక్నగర్/నేరేడ్మెట్/గౌతంనగర్/ మల్కాజిగిరి, జూలై 10: హరితహారంతోనే అభివృద్�
కొండాపూర్, జూలై 9 : నియోజకవర్గంలోని సమస్యల శాశ్వత పరిష్కార దిశగా ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీనగర
గ్రామాలు, పట్టణాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు లక్ష్యం దిశగా సాగుతున్నాయి. శుక్రవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతి పనులు జోరుగా సాగాయి. నిర్దేశించుకున్న మేర మొక్క�
మంత్రి పువ్వాడ | పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో సీపీ విష్ణు ఎస్.వారియర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెయ్యి మొక్కలను మంత్రి పువ్వాడ సమక్షంలో పోలీస్ సిబ్బందితో నాటార
ఉత్సాహంగా పల్లె, పట్టణ ప్రగతి పనులు పల్లె, పట్టణ ప్రగతి పనులు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటుతున్నారు. గ్రామాలు, ప�
హన్మకొండలోని దాసరివాడలో రావిచెట్టు తొర్రలో పోచమ్మ వెలసింది. దీంతో స్థానికులు ఆ చెట్టుకు ఆనుకొని ఒక గుడిని నిర్మించి ఎన్నో ఏండ్లుగా అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. భారతీయ సమాజం ప్రకృతిత�
3.76 లక్షల మొక్కల పంపిణీ 1,510 టన్నుల శిథిలాల తరలింపు 1,248 దళిత బస్తీల్లో అధికారుల పర్యటన హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి ఉద్యమంలా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఆరో రోజు మ�