మంత్రి ఎర్రబెల్లి | ప్రస్తుత పరిస్థితుల్లో హరితహారంకు మించిన గొప్ప కార్యక్రమం లేదని, భవిష్యత్తు కోసం, పుడమిని కాపాడేందుకు అందరు సమిష్టిగా మొక్కలను నాటాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
మంత్రి సత్యవతి | సీఎం కేసీఆర్ ఏ లక్ష్యంతో హరితహారం ప్రారంభించారో.. ఆ లక్ష్యం ఫలాలు నేడు మన అనుభవంలో ఉన్నాయని గరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | జిల్లాలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యుడు పసునూరి దయాకర్ పాల్గొని భూపాలపల్లి పట్టణం
తెలంగాణ పల్లె మాట ప్రగతి బాట పండుగలా పల్లె, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం ప్రారంభం హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు జననం నుంచి మరణం దాకా మనిషికి తోడు ఉండేది చెట్టే. నీడనిచ�
హరితహారాన్ని మించిన మరో గొప్ప కార్యక్రమం లేదు : కేటీఆర్ | హరితహారాన్ని మించిన ఉదాత్తమైన, గొప్ప కార్యక్రమం మరొకటి లేదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి| సూర్యాపేట: జిల్లాలోని తుంగతుర్తి పరిధిలోని తిరుమలగిరిలో మూడో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం తిరుమల గిరిలోని నాలుగో వార్డును పరిశీలి
ఏడో విడత హరితహారం ప్రారంభించిన కేటీఆర్ | నగరంలోని పెద్దఅంబర్పేట కలాన్లోని ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
రాష్ట్ర అవతరణ తొలినాళ్ల నుంచీ తెలంగాణ ప్రభుత్వం పచ్చదనం అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నది. దీనిలో భాగంగానే నేటి నుంచి ఈనెల పదో తేదీ వరకు ఏడో విడత హరితహారం కార్యక్రమంలో పచ్చదనం-పారిశ�
10వ తేదీ దాకా ఏడోవిడత హరితహారం మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభం ఏడోవిడతలో 19.91 కోట్ల మొక్కలే లక్ష్యం ఇప్పటివరకు నాటినవి 220.70 కోట్లు హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): హరిత ఉద్యమానికి సర్వంసిద్ధమైంది. ‘అడ
నేటి నుంచి పల్లె, పట్టణ ప్రగతి, ఏడో విడత తెలంగాణకు హరితహారం పది రోజులపాటు కార్యక్రమాలు.. సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో ముందుకు ప్రజలంతా పాల్గొనండి: మంత్రి ఎర్రబెల్లి ఒకేరోజు.. మ�