పచ్చదనం పెంచుదాం.. విలయాన్ని నివారిద్దాం చేయిచేయి కలుపుదాం.. మన నగరానికి కొత్త ఊపిరిపోద్దాం.. హరితహారంలో భాగస్వామ్యమై..హరితమయంగా మార్చుకుందాం చెట్లతోనే కాలుష్య నివారణ సాధ్యం నిర్లక్ష్యం చేస్తే తప్పదు మూ
ఉద్యమంలా సాగుతున్న పల్లె, పట్టణ ప్రగతి అద్దంలా మెరుస్తున్న రోడ్లు నాటుకున్న 1.83 లక్షల మొక్కలు హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం�
‘అడవులు అంతరించిపోతే ఇబ్బందులు పడతాం. ఒకప్పుడు ఇందల్వాయి అడవుల నుండి వెళ్లాలంటే పది వాహనాలు కలిపి ఒకేసారి పంపించేవారు. అంతటి కీకారణ్యం ఇపుడు మరుగున పడిపోయింది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సందర్భంలో అన�
మంత్రి ఎర్రబెల్లి | ప్రస్తుత పరిస్థితుల్లో హరితహారంకు మించిన గొప్ప కార్యక్రమం లేదని, భవిష్యత్తు కోసం, పుడమిని కాపాడేందుకు అందరు సమిష్టిగా మొక్కలను నాటాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
మంత్రి సత్యవతి | సీఎం కేసీఆర్ ఏ లక్ష్యంతో హరితహారం ప్రారంభించారో.. ఆ లక్ష్యం ఫలాలు నేడు మన అనుభవంలో ఉన్నాయని గరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | జిల్లాలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యుడు పసునూరి దయాకర్ పాల్గొని భూపాలపల్లి పట్టణం
తెలంగాణ పల్లె మాట ప్రగతి బాట పండుగలా పల్లె, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం ప్రారంభం హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు జననం నుంచి మరణం దాకా మనిషికి తోడు ఉండేది చెట్టే. నీడనిచ�
హరితహారాన్ని మించిన మరో గొప్ప కార్యక్రమం లేదు : కేటీఆర్ | హరితహారాన్ని మించిన ఉదాత్తమైన, గొప్ప కార్యక్రమం మరొకటి లేదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.