ఆదిలాబాద్ : జిల్లాలోని నార్నూర్ మండలం భీంపూర్ గ్రామంలో గురువారం పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, డీసీసీబీ చైర్మన్ నాందేవ్ హాజరయ్యారు. హరితహారం కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని వారు సూచించారు. హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు. మొక్కలు నాటి భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాలన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా : ఎమ్మెల్యే పట్నం
పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి
వెదజల్లే పద్దతిలో వరి సాగుతో అధిక లాభాలు : మంత్రి హరీశ్ రావు
బైక్ అదుపుతప్పి కల్వర్టులో పడి వ్యక్తి మృతి
పల్లెప్రగతి పనులను పరిశీలించిన మంత్రి వేముల
వనపర్తి జిల్లాలో నూతన కోర్టులు ప్రారంభం
ల్యాబర్తిలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఆరూరి
పట్టణ, పల్లె ప్రగతి నిరంతర ప్రక్రియ