తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమాని బీజేపీ పార్టీ రాష్ట్ర నేత చిట్నేని రఘు అన్నారు. స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయం ఆవరణలో మండల బీజేపీ పార్టీ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని జర్నలిస్టులకు కేంద్ర �
ఉద్యమ కళాకారుల హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ బుధవారం వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలంగాణ ఉద్యమ కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి తెలిపారు.
వెనకబడిన తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడే మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని వేములవాడ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ చల్మెడ లక్ష్మీనరసింహారావు అ�
R Krishnaiah | స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు.
ప్రభుత్వ పోస్టుల పెంపుపై ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ వనరుల రక్షణ సమితి నాయకుడు బక్క జడ్సన్ అన్నారు. బుధవారం చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంధాలయంలో మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే లక్ష పోస్టులు భర
Whip Gandhi | తెలంగాణ సిద్ధాంత కర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ (JayaShanker) తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి అని ఎమ్మెల్యే విప్ అరెకపూడి గాంధీ(Whip Arikepudi Gandhi) అన్నారు.
తాతయ్య మరణించాడు. అమ్మమ్మ చనిపోయింది. అమ్మవైపు బంధువులంతా ఒక్కొక్కరుగా దూరమైపోయారు. కారణం.. ఆ ఊరి చెరువు. అందులోని కలుషిత జలాలు. ఆ కుదుపుతో ఆయేషా సిద్దిఖీలో పర్యావరణ స్పృహ మొదలైంది.
ఆకతాయి వాలుజడ లాగి శునకానందం పొందుతాడు. మొగుడు కొప్పు పట్టుకుని వీరంగం చేస్తాడు. చేయని తప్పులకు శిక్షిస్తూ కులపెద్దలు కేశముండనం చేయాలంటూ తీర్పు ఇస్తారు. వైధవ్యం ప్రాప్తించగానే అంతా కలిసి గుండు గీకేస్త�
‘మనల్ని మనం యథాతథంగా ఆమోదించాలి. మన వయసు ఎంతైనా కావచ్చు. మన రంగు ఎలా అయినా ఉండవచ్చు. ఎత్తు తక్కువైతేనేం, లావు ఎక్కువైతేనేం?’ అని పిలుపునిస్తున్నారు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ. ఇందుకోసం త
తెలంగాణ సాధనలో ఉద్యోగుల పెన్డౌన్ చరిత్రాత్మక పోరాటమని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ పేర్కొన్నారు. పెన్డౌన్ ప్రారంభమైన నవంబర్ 30ని పురస్కరించుకొని ఆనాటి ఉద్యమ ఘట్టాలను నెమరువేసుకున్నారు
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో ఉద్యమ నేత కేసీఆర్ తలపెట్టిన మొక్కవోని దీక్షతోనే అరవై ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పేర్కొన్నారు. ఉద్యమ జ�
‘సేవ్ సాయిల్' నినాదంతో బైక్పై ప్రపంచ యాత్ర చేపట్టిన ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ రాష్ట్రంలోని పచ్చదనాన్ని చూసి పరవశించిపోయారు. గురువారం హైదరాబాద్ నుంచి బెంగుళూర్ వెళుతున్�
సద్గురు జగ్గీ వాసుదేవ్.. మట్టిని రక్షించుకునేందుకు గట్టి ఉద్యమం చేపట్టారు. ‘సేవ్ సాయిల్' నినాదానికి ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే చాలా దేశాలు స్పందించాయి. సద్గురుతో ఏకీభవిస్తూ సంతకాలు
ప్రపంచవ్యాప్తంగా నేల నిస్సారం అవుతున్నదని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో ఏటా సుమారు 27 వేల జీవ జాతులు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. సేవ్ సాయ�
తెలంగాణ మానస పుత్రిక ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రిక, అప్పుడే పదకొండు వసంతాలు పూర్తి చేసుకున్నది. స్వరాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించి, నేడు పన్నెండో వసంతంలోకి అడుగుపెట్టబోతున్నది. 2011 జూన్ 6న తొలి సంచిక మొదలై