సద్గురు జగ్గీ వాసుదేవ్.. మట్టిని రక్షించుకునేందుకు గట్టి ఉద్యమం చేపట్టారు. ‘సేవ్ సాయిల్' నినాదానికి ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే చాలా దేశాలు స్పందించాయి. సద్గురుతో ఏకీభవిస్తూ సంతకాలు
ప్రపంచవ్యాప్తంగా నేల నిస్సారం అవుతున్నదని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో ఏటా సుమారు 27 వేల జీవ జాతులు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. సేవ్ సాయ�
తెలంగాణ మానస పుత్రిక ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రిక, అప్పుడే పదకొండు వసంతాలు పూర్తి చేసుకున్నది. స్వరాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించి, నేడు పన్నెండో వసంతంలోకి అడుగుపెట్టబోతున్నది. 2011 జూన్ 6న తొలి సంచిక మొదలై
గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా టీఆర్ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమంలో మాదాసు చురుకైన పాత్ర పోషించాడు. శ్ర�
తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ మరోసారి విషం కక్కింది. మనసులోని మాలిన్యాన్ని మాటల్లో బయటపెట్టుకున్నది. ఆవిర్భావ వేడుకల పేరుతో ఢిల్లీ వేదికగా మరోసారి రాష్ట్ర ఏర్పాటును అవమానించింది. తల్లిని చంపి బిడ్డను బతికి
సుదీర్ఘ ఉద్యమం, దానికి అవసరమైన రాజకీయ శక్తుల ఏకీకరణ, నాయకత్వం రూపొందించి అమలుచేసిన వ్యూహాత్మక
నిర్ణయాలు, ఎత్తుగడలన్నీ కలిసి అనేక త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ, స్వరాష్ట్ర
సీఎం కేసీఆర్ అలుపెరుగని పోరాటంతోనే రాష్ట్రం సాకారమైందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ చందన చెరువు కట్ట పై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపాన్�
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి తన జాతి జనుల కలను సాకారం చేసిన ఉద్యమ నాయకుడు.. ఇప్పుడు భారత జనుల ఆకాంక్షల సాధన కోసం కదలబోతున్నారు. జాతీయ కార్యాచరణకు నడుం బిగించబోతున్నారు. నేడు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత�
గ్రూప్-1 ప్రత్యేకం సీమాంధ్ర లాబీకి తలొగ్గి తెలంగాణ ఉద్యమంపై కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం యూటర్న్ తీసుకోవటంతో తెలంగాణలో ఉద్యమం మళ్లీ పెళ్లుబికింది. ఈ ఉద్యమాన్ని తాత్కాలికంగానైనా అణచివేయటానికి కేంద్రం వ�
తిరునగరి రామాంజనేయులు ‘వెట్టిచాకిరి’, ‘వీరకుంకుమ’ నాటికలు; ‘తెలంగాణ వీర తెలంగాణ’ నాటకాలు రచించాడు. స్వయంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. కాబట్టి నాటి ఉద్యమ ఇతివృత్తాలను తీసుకొని నాటకంగా రచించాడ
డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ 1969 నుంచి ఆకాశవాణి, 1979 నుంచి దూరదర్శన్తో పాటు పలు సినిమాలకు గీత రచయితగా సుపరిచితులు. వడ్డేపల్లి ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాట చరిత్రను 60 నిమిషాల వ్యవధిలోనే ప్రత్యక్ష గోచరమయ్యేటట్లు
‘కే..సీ..ఆర్..’ అనే ఈ మూడచ్చరాలు ఏం జేసినా అది పెద్ద వార్తనే అయితది. అదేంది, ఆయన ముఖ్యమంత్రి గదా, ఆయన కూసున్న కుర్సీ అసొంటిది. ఆ కుర్సీల ఎవ్వల్గూసున్నా, ఏం మాట్లాడినా వార్త రాసుడే మీ పని గదా అని మీరడుగవచ్చు
రాష్ట్రంలో అభివృద్ధి ఉద్యమంలా కొనసాగుతున్నదని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. గతంలో ఎన్నడూలేని అభివృద్ధి సీఎం కేసీఆర్ హయాంలో జరుగుతున్నదని కొనియాడా
నిర్మల్ అర్బన్ ఫిబ్రవరి 14 : ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులను సమకూరుస్తూ విద్యావ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకు వీలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు- మన బడి, మన బస్తీ -మన బడి కార్యక్రమాన్ని చేపట్టింది. దీ