ఉత్సాహంగా పల్లె, పట్టణ ప్రగతి పనులు పల్లె, పట్టణ ప్రగతి పనులు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటుతున్నారు. గ్రామాలు, ప�
హన్మకొండలోని దాసరివాడలో రావిచెట్టు తొర్రలో పోచమ్మ వెలసింది. దీంతో స్థానికులు ఆ చెట్టుకు ఆనుకొని ఒక గుడిని నిర్మించి ఎన్నో ఏండ్లుగా అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. భారతీయ సమాజం ప్రకృతిత�
3.76 లక్షల మొక్కల పంపిణీ 1,510 టన్నుల శిథిలాల తరలింపు 1,248 దళిత బస్తీల్లో అధికారుల పర్యటన హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి ఉద్యమంలా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఆరో రోజు మ�
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | జిల్లాలోని మామడ మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ 2015 జూలై 5న నాటిన రావి మొక్క అదిప్పుడు చెట్టయింది.
ఐదో రోజు పట్టణ ప్రగతిలో భాగంగా ఇంటింటికీ మొక్కలు పంపిణీ పారిశుధ్యం, విద్యుత్ , అంతర్గత రోడ్ల సమస్యలు గుర్తింపు.. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు మేడ్చల్, జూలై 5: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి
సూచనలు పాటించేవారికి సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యం పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పెద్దపల్లి/ జయశంకర్ భూపాలపల్లి, జూలై 5 (నమస్తే తెలంగాణ): పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో భాగంగా ఇంటి
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పచ్చదనం రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ఆదిలాబాద్లో 10 లక్షల మొక్కల పెంపకం ఆదిలాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో తెల
ఎంపీ సంతోష్| హరితహారంలో భాగంగా నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా నిర్మల్లోని గాయత్రి టౌన్షిప్లో 4 వేల మొక్కల మ