మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | జిల్లాలోని మామడ మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ 2015 జూలై 5న నాటిన రావి మొక్క అదిప్పుడు చెట్టయింది.
ఐదో రోజు పట్టణ ప్రగతిలో భాగంగా ఇంటింటికీ మొక్కలు పంపిణీ పారిశుధ్యం, విద్యుత్ , అంతర్గత రోడ్ల సమస్యలు గుర్తింపు.. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు మేడ్చల్, జూలై 5: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి
సూచనలు పాటించేవారికి సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యం పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పెద్దపల్లి/ జయశంకర్ భూపాలపల్లి, జూలై 5 (నమస్తే తెలంగాణ): పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో భాగంగా ఇంటి
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పచ్చదనం రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ఆదిలాబాద్లో 10 లక్షల మొక్కల పెంపకం ఆదిలాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో తెల
ఎంపీ సంతోష్| హరితహారంలో భాగంగా నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా నిర్మల్లోని గాయత్రి టౌన్షిప్లో 4 వేల మొక్కల మ
పచ్చదనం పెంచుదాం.. విలయాన్ని నివారిద్దాం చేయిచేయి కలుపుదాం.. మన నగరానికి కొత్త ఊపిరిపోద్దాం.. హరితహారంలో భాగస్వామ్యమై..హరితమయంగా మార్చుకుందాం చెట్లతోనే కాలుష్య నివారణ సాధ్యం నిర్లక్ష్యం చేస్తే తప్పదు మూ
ఉద్యమంలా సాగుతున్న పల్లె, పట్టణ ప్రగతి అద్దంలా మెరుస్తున్న రోడ్లు నాటుకున్న 1.83 లక్షల మొక్కలు హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం�
‘అడవులు అంతరించిపోతే ఇబ్బందులు పడతాం. ఒకప్పుడు ఇందల్వాయి అడవుల నుండి వెళ్లాలంటే పది వాహనాలు కలిపి ఒకేసారి పంపించేవారు. అంతటి కీకారణ్యం ఇపుడు మరుగున పడిపోయింది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సందర్భంలో అన�